Posts

Showing posts from March, 2021

సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్

Image
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ప్రతిష్టాత్మక వరించింది. సినీ రంగంలో విశేష సేవలు అందించిన వారికి 1969 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ అత్యున్నత పురస్కారం అందిస్తోంది. ఈ నేపథ్యంలో 51వ దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీతగా రజనీకాంత్ నిలిచారు. తాజాగా ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్ ప్రకటించారు. ‌ "సూపర్ స్టార్ రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కిందని తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. భారత సినీ రంగంలోని అత్యున్నత నటుల్లో ఒకరైన రజనీకాంత్ గారికి ఈ సంవత్సరం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందించనున్నాం. నటుడిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్ గా చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు గుర్తించ దగినవి. రజనీకాంత్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు" అని ప్రకాశ్‌ జావడేకర్ ట్వీట్ చేశారు. రజనీకి ఈ ప్రతిష్టాత్మక అవార్డు రావడంతో ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. Also Read: భారతీయ చలన చిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో సినిమా రంగంలో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందిస్తుంటారు. గతంలో దక్షిణాదికి చెందిన బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి,

న్యూడ్ ఫొటో కోసం ప్రియమణికి రిక్వెస్ట్.. అలా చేస్తే తప్పకుండా ఇస్తానంటూ అమ్మడి షాకింగ్ రియాక్షన్!

Image
రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ సెలబ్రిటీలు- సామాన్య మనుషుల మధ్య దూరాన్ని మరింత తగ్గిస్తోంది. సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరూ సెలబ్రిటీలకు నేరుగా మెసేజ్ చేసేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది నెటిజన్స్ హద్దుమీరి ప్రవర్తిస్తుండటం సెలబ్రిటీలకు సమస్యగా మారుతోంది. మరీ ముఖ్యంగా హీరోయిన్స్‌కి లేనిపోని తలనొప్పులు తెస్తున్నాయి. తాజాగా సీనియర్ హీరోయిన్ ప్రియమణికి ఇదే పరిస్థితి ఎదురుకావడంతో ఈ అమ్మడు షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. అందం, అందుకు తగ్గ అభినయం రెండూ కలగలిపి ఉన్న అతికొద్ది మంది హీరోయిన్లలో ఒకరుగా మంచి గుర్తింపు సంపాదించింది. టాలీవుడ్‌లో ఒకానొక సమయంలో బిజీ హీరోయిన్‌గా సత్తా చాటిన ప్రియమణి.. జగపతిబాబు, నాగార్జున, రవితేజ, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సరసన నటించి భారీ విజయాలందుకుంది. బికినీలో కిక్కివ్వాలన్నా, హోమ్లీ లుక్‌లో కనిపించి ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించాలన్నా బెటర్ ఛాయిస్ ప్రియమణి మాత్రమే అన్నట్లుగా హవా నడిపించిన ఆమె పెళ్లి తర్వాత కాస్త స్లో అయింది. ఆ తర్వాత రీసెంట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రియమణి.. మళ్ళీ సినిమాలతో బిజీ అవుతోంది. ఈ నేపథ్యంలో నేటితరం హీరోయిన్స్

Acharya: ట్రెండ్ అవుతున్న చిరంజీవి స్టెప్స్.. స్పెషల్ కిక్కిస్తున్న ఇద్దరు అందాల భామలు

Image
ఎన్ని తరాలు మారినా, ఎందరు కొత్త హీరోలు చిందులేసినా టాలీవుడ్‌లో చిరంజీవి స్టెప్పులకున్న డిమాండే వేరు. అప్పట్లో బ్రేకు డాన్సులతో తెలుగు సినీ లోకాన్ని ఉర్రూతలూగించిన మెగాస్టార్.. వయసుతో సంబంధం లేకుండా ఇప్పటికీ అదే కంటిన్యూ చేస్తున్నారు. రీ- ఎంట్రీ తర్వాత కూడా మెగాస్టార్ వేస్తున్న స్టెప్పులకు ఫిదా అవుతోంది ప్రేక్షకలోకం. తాజాగా ఆయన లేటెస్ట్ మూవీ 'ఆచార్య' నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ 'లాహే.. లాహే' రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మెగా స్టెప్పులు చూస్తే.. థియేటర్స్ మాటేమో గానీ ఇంట్లోనే ఈలలు వేసే పరిస్థితి. మెగా అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తూ నిన్న (బుధవారం) సాయంత్రం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ వదిలిన ఈ వీడియో దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా చిరంజీవి వేసిన స్టెప్స్ జనాన్ని తెగ ఆకర్షిస్తున్నాయి. ఈ సాంగ్ విడుదలైన కొద్ది క్షణాల్లోనే యూట్యూబ్ సెన్సేషన్‌గా మారి యమ స్పీడ్‌గా దూసుకుపోతోంది. సీనియర్‌ నటి సంగీత ప్రత్యేక ఆకర్షణగా నిలవగా స్టార్ హీరోయిన్ కాజల్‌ అగర్వాల్‌ ఆమెతో కలిసి కాలు కదపడం, మధ్య మధ్యలో మెగా స్టెప్పులు గోల పెట్టిస్తున్నాయి. రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్, మణిశర్మ

ఒరేయ్ కాస్త మాట్లాడనివ్వండిరా.. నాకు లేట్ అవుతోంది! అభిమానులకు రష్మిక స్వీట్ వార్నింగ్

Image
అంటే ఎంత క్యూట్‌గా మాట్లాడుతుంది.. ఎలాంటి అల్లరి పనులు చేస్తుందో అందరికీ తెలిసిందే. నేషనల్ క్రష్‌గా జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన ఆమె.. ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా అడుగు పెట్టేశారు. సిద్దార్థ్ మల్హోత్రతో ఓ సినిమా చేస్తున్నారు. అంత కంటే ముందుగానే ఉత్తరాది ప్రేక్షకులను ప్రైవేట్ ఆల్బమ్‌తో ఆకట్టుకున్నారు. క్యూట్ ఎక్స్ ‌ప్రెషన్స్, స్టెప్పులతో ఆకట్టుకున్నారు. అయితే రష్మిక స్టేజ్ ఎక్కితే అందరినీ ఎలా ఆకట్టుకుంటారో తెలిసిందే. తన ముద్దు ముద్దు మాటలు, హావభావాలతో అందరినీ కట్టిపడేస్తుంటారు. మొన్న చెన్నైలో జరిగిన 'సుల్తాన్' ఈవెంట్‌లోనూ రష్మిక దంచి కొట్టేశారు. తమిళం అంతా రాకపోయినా కూడా స్టేజ్ మీద అడిగి మరీ మాట్లాడేశారు. కార్తీకి స్టేజ్ మీదే ఐ లవ్యూ చెప్పేశారు. తమిళంలో కష్టపడి ఎంతో ఇష్టంగా తమిళ అభిమానుల కోసం మాట్లాడేశారు. నిన్న హైద్రాబాద్‌లో జరిగిన సుల్తాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ రష్మిక తన సత్తా చాటారు. ముంబైలో బిజీగా ఉన్నా.. షూటింగ్‌కు ఆలస్యమవుతున్నా కూడా సుల్తాన్ ఈవెంట్ కోసం అర్జెంట్‌గా వచ్చేశారు. అలా త్వరగా మాట్లాడేసి వెళ్లిపోవాలనే ఉద్దేశ్యంలో ముందుగానే మైక్ అందుకున్నారు. కానీ రష్మిక ము

Vakeel Saab Director: శ్రీరామ్ వేణు ఇంటర్వ్యూ.. పవన్ సలహాలతో ‘పింక్’ కథలో మార్పులు.. అసలు కథ ఇదీ

Image
‘ఓ మై ఫ్రెండ్’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన దర్శకుడు శ్రీరామ్ వేణు. నాని హీరోగా 'ఎంసీఏ' చిత్రాన్ని రూపొందించి సక్సెస్ అందుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తాజాగా 'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ తో "వకీల్ సాబ్" చిత్రాన్ని తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్ అభిమాని అయిన శ్రీరామ్ వేణు... ఒక అభిమానిగానే "వకీల్ సాబ్" సినిమా చేశానని చెబుతున్నారు. "వకీల్ సాబ్" సినిమాకు దర్శకత్వం వహించిన తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు శ్రీరామ్ వేణు. ఆ విశేషాలు చూస్తే... ట్రైలర్ రెస్పాన్స్ చూస్తే.. క్వారెంటైన్ వల్ల అందరం ఇళ్లలోనే ఉన్నాం. ఇన్నాళ్లూ థియేటర్ సెలబ్రేషన్స్ కు ఆడియెన్స్ కు దూరంగా ఉన్నారు. మొన్న థియేటర్లో వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఓ పావు గంట లోపలికి వెళ్లేందుకు మరో పావుగంట బయటకు వచ్చేందుకు పట్టింది. అంత పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ వచ్చారు ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి. పవన్ గారి సినిమా కోసం వాళ్లు ఎంత వేచి చూస్తున్నారో అప్పుడు అర్థమైంది. ఒక అభిమానిగా పవన్‌ని డైరెక్ట్ చేయడం పట్ల.. అభిమాన హీరోను డెరెక్ట్ చేయడం కంటే కావాల్సింది ఏముంటుంది. ఈ ప్రాజెక్ట్ ను ఎంతో స

శీఘ్రస్ఖలన సమస్యకు శ్రీరెడ్డి పరిష్కారం.. అది తాగితే బుస్ బుస్ అట!

Image
చాలామంది పురుషుల్లో శీఘ్రస్కలనం సమస్య ఉంటుంది. వారి జీవిత సహచరణితో కలసి శృంగారంలో పాల్గొన్నప్పుడు ఒకటి రెండు నిమిషాల్లోనే స్కలనం జరిగిపోతుంటుంది. ఎక్కువసేపు సెక్స్ చేయలేరు. దీనివల్ల పడకసుఖాన్ని ఆస్వాదించలేక చిరాకు, నిరాశ, నిస్పృహ వంటి భావనలు కలిగి దాంపత్య జీవితంపై ప్రభావం చూపుతుంది. అయితే ఇలాంటి వాటికి నా దగ్గర అద్భుతమైన చిట్కా ఉందని అంటుంది సెక్సీ బ్యూటీ . సోషల్ మీడియా సంపాదనపై ఫోకస్ పెట్టిన వివాదాస్పద నటి శ్రీరెడ్డి.. ఫేస్ బుక్ ఫాలోవర్స్‌కి ఎప్పుడూ టచ్‌లోనే ఉంటోంది. ఇక సొంతంగా యూట్యూబ్ ఛానల్‌కి కూడా స్టార్ చేసిన శ్రీరెడ్డి అటువైపుగా కూడా ఆదాయ మార్గాలపై అన్వేషిస్తుంది. ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ కావడానికి ప్రయత్నాలు చేస్తున్నానని.. తనని ఫాలో కావాలని కోరిన శ్రీరెడ్డి తనదైన శైలిలో వీడియోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ని పెంచుకుంటుంది. నిన్న మొన్నటివరకూ పవన్ కళ్యాణ్, ఆయన అభిమానుల్ని.. ఆ తరువాత టాలీవుడ్ సెలబ్రిటీలను తిడుతూ.. హాట్ హాట్ డిస్కషన్స్‌తో హీట్ పెంచేసిన శ్రీరెడ్డి.. అందాల ఆరబోస్తూ తన భారీ అందాలను వివిధ భంగిమల్లో ప్రదర్శిస్తూ ఒకవైపు తన ఫాలోవర్స్‌ని నయనానందం కలిగిస్తూ మరోవైపు సోషల్

తాగి షూటింగ్‌కి, బాలయ్య తిట్టినా వినలేదు, ఆ దర్శకుడు పరమ నీచుడు, దుర్మార్గుడు: అంబికా కృష్ణ షాకింగ్ కామెంట్స్

Image
నందమూరి బాలకృష్ణ కెరియర్‌లో మోస్ట్ డిజాస్టర్ చిత్రాల లిస్ట్ ఒకటి. ప్రముఖ దర్శకుడు దర్శకత్వంలో 2005లో వచ్చిన ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ప్రముఖ నిర్మాత ఈ చిత్రాన్ని అప్పట్లో భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే ఈ చిత్రం డిజాస్టర్ కావడానికి ప్రధాన కారణం దర్శకుడు రవికుమార్ చౌదరి అని అతనో పెద్ద నీచుడు, దుర్మార్గుడు అంటూ సంచలన కామెంట్స్ చేశారు నిర్మాత అంబికా కృష్ణ. ఇటీవల ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నందమూరి బాలక్రిష్ణతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ వీరభద్ర సినిమా గురించి మాట్లాడారు అంబికా కృష్ణ. ఈ సందర్భంగా దర్శకుడు రవికుమార్ చౌదరిపై సంచలన కామెంట్స్ చేశారు. ‘బాలయ్య నటించిన వీరభద్ర సినిమా అంత ఘోరంగా ఫెయిల్ కావడానికి కారణం దర్శకుడు ఏఎస్ రవికుమార్. ముమ్మాటికీ అతని ఫెయిల్యూర్ వల్ల భారీ డిజాస్టర్ వచ్చింది. పరమ దుర్మార్గపు నీచుడు వాడు. నాకు ఎలాంటి మొహమాటం లేదు.. వాడో పెద్ద నీచుడు.. ఈ మాట చెప్పడానికి నాకేం భయం లేదు. వాడివల్లే సినిమా పాడైపోయింది. ఏఎస్ రవికుమార్ చౌదరి వాడి ఇష్టం వచ్చినట్టు సినిమా తీసేసి.. ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెట్టించేసి ఒక్కటి కూడా సరిగా చేయలేదు. చెప్ప

ఆ విషయంలో సురేఖా వాణి కూతురికి ఎదురుదెబ్బ.. ఏం పాపం చేశానంటూ సుప్రిత ఆవేదన

Image
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి, ఆమె కూతురు గురించి సోషల్ మీడియాలో తెలియని వారెవ్వరూ ఉండరు. తెరపై కనిపించే సురేఖా వాణి, సోషల్ మీడియాలో హల్చల్ చేసే ఒక్కరేనా? అని ఆశ్చర్యపోవాల్సిందే. పార్టీలు, పబ్‌లు అంటూ వీకెండ్‌తో కూతురితో కలిసి సురేఖా వాణి హల్చల్ చేస్తుంటారు. అలా సురేఖా వాణి తన కూతురిని సోషల్ మీడియాలో ఓ స్టార్‌ను చేసేశారు. ఇక వెండితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు టాక్. వెండితెరపై కూతురు ఎంట్రీపై సురేఖా వాణి ఏనాడో క్లారిటీ ఇచ్చారు. తనకు అయితే ఎలాంటి అభ్యంతరం లేదని, సుప్రిత ఇష్టపడితే సినిమాల్లోకి వస్తుందని, లేదంటే లేదని చెప్పేశారు. కానీ సురేఖా వాణి అడుగులు, సుప్రితను ఇలా ఫేమస్ చేసే ప్రయత్నాలు చూస్తుంటే త్వరలోనే సిల్వర్ స్క్రీన్ మీద సందడిచేయనున్నట్టు కనిపిస్తున్నారు. సుప్రిత ఎప్పుడూ కూడా కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉంటారు. ఆమె చేసే పోస్ట్‌లు, వేసే సెటైర్లు వివాదాలకు దారి తీస్తుంటాయి. సోషల్ మీడియాలో సుప్రిత కనిపించే తీరు, వస్త్రాధారణపై నెటిజన్లు కౌంటర్లు వేస్తుంటారు. ఇక సుప్రిత చేసే పోస్ట్‌లో ఎక్కువగా తప్పులు దొర్లుతుంటాయి. స్పెల్లింగ్ మిస్ట

మహేష్ బాబు డూప్ దీన స్థితి.. కనీసం పిల్లలకి పాలు కొనలేక ఆకలితో పస్తులు, కన్నీటి పర్యంతం

Image
మేం కళనే నమ్ముకుని ఉన్నాం.. డూప్‌గా చేస్తూ చిన్న చిన్న ఈవెంట్లు చేస్తున్నాం. మాకు ఇది తప్ప వేరే పని తెలియదు. మేం ఒక ప్రోగ్రామ్ చేస్తే వెయ్యి రెండువేలు ఇస్తారు.. నెలలో ఐదారు ప్రోగ్రామ్స్ దొరికితేనే పూట గడుస్తుంది. ఈ కరోనా వల్ల ప్రోగ్రామ్స్ రావడం లేదు. ఎవరూ పిలవడం లేదు. పెళ్లం పిల్లల్ని కూడా పోషించలేని స్థితిలో ఉండిపోయాం. చాలా ఇబ్బందులు పడుతున్నాం.. నాకు ముగ్గురు పిల్లలు.. ఒక బాబుకి తొమ్మిదేళ్లు.. ఆ తరువాత ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. వాళ్లు పాలు తాగుతున్నారు. వాళ్లకి కనీసం పాలు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నాం.. అద్దె ఇంట్లోనే ఉంటున్నాం.. ఉదయాన్నే రెండు పాల పేకెట్లు.. సాయంత్రం రెండు పాల పేకెట్లు తీసుకుని వెళ్లాలి. లేదంటే వాళ్లు ఆకలితో ఏడుస్తూ ఉంటారు. నేను పస్తులుండైనా సరే వాళ్ల ఆకలి తీర్చడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇండస్ట్రీలో మాలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు.. మాలాంటి వాళ్లని పట్టించుకునేవాళ్లు చాలా తక్కువమంది ఉన్నారు. ఆరోజుకి ఆరోజు చూసుకుని మురిసిపోవడం తప్ప.. ఇంతకంటే మా జీవితాలు బాగుపడటం లేదు. ఫ్యాన్స్ అసోషియేషన్స్‌లు ముందుకు వచ్చి సాయం చేస్తుంటారు. మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన

రెండో పెళ్లికి ఓకే చెప్పిన నాగబాబు.. ఈ వయసులో మీకు ఓకే అయితే నాకూ ఓకే అంటూ షాకింగ్ కామెంట్స్

Image
ఇటీవలే నిహారికకు పెళ్లి చేసిన మెగా బ్రదర్ తాత అయ్యేందుకు రెడీగా ఉన్నారు. ఇక వరుణ్ తేజ్‌కి కూడా పెళ్లి వయసు ఎప్పుడో వచ్చేయడంతో కోడల్ని వెతికిపట్టే పనిలో ఉన్నారు. ఈఏడాదో.. లేదంటే వచ్చే ఏడాదో వరుణ్ తేజ్‌ని కూడా ఓ ఇంటి వాడిని చేయడం ఖాయంగానే కనిపిస్తుంది. ఇక నాగబాబు పిల్లలిద్దరి పెళ్లిళ్లు అయిపోయిన తరువాత మనవడు, మనవరాళ్లతో ఆడుకుండా ఇంట్లో రామ క్రిష్ణ అనుకుంటారులే అని అనుకుంటే పొరపాటే.. అరవై ఏళ్లు వచ్చినా ఆయనలో మరో పెళ్లి ఆశ మాత్రం చావనే లేదు. ఈ వయసులో కూడా రెండో పెళ్లి సై అంటూ నాగబాబు సరదాగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడంటూ సమయం సందర్భం కాకపోయినా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు చాలామంది. ఈ మూడు పెళ్లిళ్ల విషయంలో మింగలేక కక్కలేక.. పవన్ కళ్యాణ్ మౌనం వహిస్తూ ఉంటారు. అయితే తమ్ముడు తీర్చుకున్న మూడు పెళ్లిళ్ల ముచ్చటను తాను ఫాలో కావాలని అనుకుంటున్నారో ఏమో కానీ.. నాగబాబు తన మనసులో కోరికను బయటపెట్టారు. ఎవరో పిచ్చ అభిమాని.. ‘సార్.. మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా?’ అని నాగబాబుని అడగ్గా.. హుందాగా స్పందించాల్సింది పోయి.. ‘ఈ వయసులో నాకు ప

Nagababu: బాలయ్యను మళ్లీ కెలికిన నాగబాబు.. మందు బాటిల్‌తో బ్రాండ్, బ్లడ్ అంటూ రచ్చ

Image
మెగా బ్రదర్ ముక్కుసూటిగా మాట్లాడతారనే పేరుతో పాటు అనవసరమైన చౌకబారు వ్యాఖ్యలతో నవ్వుల పాలౌతుంటారనే విమర్శ కూడా ఉంది. ముఖ్యంగా నందమూరి నటసింహం విషయంలో నాగబాబు రగిల్చిన మంట నేటికీ చల్లారలేదు. తాజాగా మరోసారి బాలకృష్ణను సోషల్ మీడియా వేదికగా కెలికారు నాగాబాబు. ఈ మధ్యకాలంలో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో పాల్గొంటున్న నాగబాబు తన అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు. అయితే నాగబాబు పర్సనల్ విషయాలతో పాటు సిల్లీ క్వచ్ఛన్స్‌కి కూడా గమ్మత్తైన ఆన్సర్‌లు ఇస్తూ హాట్ టాపిక్ అవుతుండగా ఓ నెటిజన్.. ‘మంచి కిక్ ఇచ్చే బ్రాండ్ పేరు చెప్పండి మాస్టారూ’? అని నాగబాబుని అడగ్గా.. మేన్సన్ హౌస్ బ్రాందీ బాటిల్‌ని షేర్ చేశారు నాగబాబు. అంతటితో ఆగకుండా.. ఆ బ్లడ్ వేరు.. ఆ బ్రాండ్ వేరు అంటూ బాలయ్య అభిమానుల్ని కెలికారు. నందమూరి బాలకృష్ణ తాగే బ్రాండ్.. మేన్సన్ హౌస్ బ్రాంది. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఇక తరచూ తన వంశం గురించి, బ్లడ్ గురించి మాట్లాడుతూ ఉంటారు బాలయ్య. అయితే నాగబాబు బాలయ్య బ్రాండ్‌ని షేర్ చేయడమే కాకుండా బ్లడ్ గురించి కూడా మాట్లాడటంతో ఇన్ డైరెక్ట్‌గా బాలయ్యని టార్గెట్ చేసినట్టు అర్థ

సుడిగాలి సుధీర్ పరువుదీసిన నాగబాబు..! మరీ దారుణంగా అలా అనేశాడేంటి? మెగా బ్రదర్‌ షాకింగ్ కామెంట్స్

Image
జబర్దస్త్ షోలో ఉన్నంత కాలం అక్కడి టీం లీడర్స్, కంటెస్టెంట్లు ఆయన మీద.. మెగా ఫ్యామిలీ మీద ఎంత ప్రేమించారో అందరికీ తెలిసిందే. ప్రతీ స్కిట్లలో మెగా భజన కూడా ఎక్కువగా ఉండేది. కొందరైతే ఏకంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల మీదే స్కిట్లు వేసేశారు. ఇక అందరూ కూడా మెగా అభిమానులే అని చెప్పుకునే వారు. అలా కొందరు నాగబాబుకు చాలా దగ్గరయ్యారు. అందులో సుధీర్, గెటప్ శ్రీను, రాం ప్రసాద్, హైపర్ ఆది ఇలా చాలా మంది సన్నిహితులుగా మారారు. ఆ మధ్య మెగా ఈవెంట్లు ఎక్కడున్నా సరే వీరు వచ్చేవారు. మెగా ఇంట్లో ఒకరిలా బాగానే ఉన్నారు. అయితే నాగబాబు జబర్దస్త్‌ను వీడి వచ్చిన సమయంలో వీరంతా హ్యాండ్ ఇచ్చారు. నాగబాబు అంటే ప్రాణం, ఏదైనా చేస్తాం అని చెప్పుకునే సుధీర్, శ్రీను, రాం ప్రసాద్, ఆదిలు జబర్దస్త్‌లోనే ఉండిపోయారు. బాండ్, అగ్రిమెంట్లకు భయపడి అక్కడే ఉన్నారని ఆ మధ్య టాక్ కూడా నడిచింది. అయితే వారు నాగబాబుతో మాత్రం ఇంకా మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. ఎందుకంటే నిహారిక పెళ్లిలో గెటప్ శ్రీను తెగ సందడి చేశాడు. మెగా ఈవెంట్లలో ఇప్పటికీ హైపర్ ఆది కనిపిస్తున్నాడు. అయితే సుధీర్ విషయంలో మాత్రం ఏదో తేడా కొడుతోంది. సుధీర్‌కు మె

ఆ వార్తలు బాధించాయి.. ప్రేయర్‌తోనే నాన్న బతికారు: సుధాకర్ కొడుకు బెనిడిక్ మైఖేల్

Image
ఇటీవల తన కొడుకు బెనిడిక్ మైఖేల్ (బెన్నీ) సినిమాల్లోకి వస్తున్నాడని ప్రకటన చేశారు సీనియర్ కమెడియన్, ప్రముఖ హీరో సుధాకర్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సుమారు 600 చిత్రాలకు పైగా నటించి.. స్టార్ హోదా అనుభవించిన సుధాకర్.. అనారోగ్య సమస్యలతో సినిమాలకు దూరం అయ్యారు. బ్రెయిన్ స్టోక్ రావడంతో కోమాలోకి వెళ్లిన ఆయన.. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి రూమ్ మేట్ అయిన సుధాకర్‌కి ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరితోనూ మంచి అనుబంధం ఉంది. అనారోగ్యంతో ఉన్న సుధాకర్ పూర్తి స్థాయిలో కోలుకోలేకపోవడంతో సినిమాలకు రిటైర్‌మెంట్ ప్రకటించారు. ఇక సినిమాలు చేసే ఉద్దేశం లేదని చెప్పిన ఆయన.. తన కొడుకు బెన్నీ సినిమాల్లోకి రావాలనే కోరికతో ఉన్నాడని.. తన బ్లడ్‌లోనే నటన ఉందని అంటున్నాడంటూ కొడుకు అరంగేట్రంపై క్లారిటీ ఇచ్చారు సుధాకర్. ఇక బెన్నీ టాలీవుడ్ ఎంట్రీపైనా.. తన తండ్రి అనారోగ్యం పాలైనప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులపై ఓపెన్ అయ్యారు. ‘నేను డిగ్రీ మేనేజ్‌మెంట్ చేసి.. అమెజాన్‌లో జాబ్ చేస్తున్నా.. ఉద్యోగం చేయడం ఇష్టం లేదు.. చేయాలని చేస్తున్నా.. అంతే. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. మొదటి నుంచి నాన్నగారు న

చీర పైకెత్తి రెచ్చిపోయిన శ్రీయ.. పబ్లిక్ గానే అతనిపై ముద్దుల వర్షం.. బాబోయ్! మరీ ఈ రేంజ్‌లోనా..

Image
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శరణ్ ఈ మధ్యకాలంలో తెగ రెచ్చిపోతోంది. సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు ఫొటోలు, వీడియోలతో నెటిజన్లకు స్పెషల్ ట్రీట్ ఇస్తోంది. ఎక్కువగా క్లీవేజ్ వీడియోలనే షేర్ చేస్తూ కుర్రకారుకు కిక్కిస్తూనే తన భర్త ఆండ్రూ కొశ్చివ్‌తో చిల్ అవుతున్న పిక్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. విహారయాత్రకు వెళ్లినా, ఇంట్లో ఉన్నా, వర్షం పడినా హుషారుగా చిందులేసే ఈ అమ్మడు తాజాగా హొలీ వేడుకల్లో తడిసి ముద్దయింది. నార్త్ ఇండియన్ కల్చర్‌లో హొలీ పండగను ఘనంగా జరుపుకుంటారు. ఈ క్రమంలోనే ఉత్తర ప్రదేశ్ లోని డెహ్రడూన్‌లో పుట్టి పెరిగిన శ్రీయ.. తన భర్తతో కలిసి హోలీ వేడుకను గ్రాండ్‌గా జరుపుకుంది. రంగుల్లో మునిగి తేలుతునే నార్త్ ఇండియన్ ట్రెడీషనల్ వేర్‌లో కనిపించి అట్రాక్ట్ చేసింది. డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడంలో తనకు సాటెవ్వరూ రారు అని ఇప్పటికే పలుసార్లు ప్రూవ్ చేసుకున్న ఆమె, ఈ వేడుకలో రెచ్చిపోయి చిందులేయడం హాట్ టాపిక్ అయింది. చీర పైకెత్తి హుషారుగా చిందేసిన శ్రీయ.. భర్తతో కలిసి స్టెప్పులేస్తూ రొమాంటిక్‌గా తన కౌగిలిలో అతన్ని చుట్టేసింది. అంతటితో ఆగక పబ్లిక్ గానే ఆయనపై ముద్దుల వర్షం కురిపించింది

Anu Emmanuel: అల్లు వారబ్బాయితో డేటింగ్.. ఇద్దరి మధ్య ముదిరిన లవ్ ట్రాక్! అనుమానాలు పెంచిన వీడియో

Image
హీరోహీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్స్, డేటింగ్ వ్యవహారాలు నడవడం కామనే. బాలీవుడ్‌లో అయితే ఈ కల్చర్ మరీ ఎక్కువ. అయితే ఇటీవలి కాలంలో ఈ పోకడ టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ బాగానే విస్తరించింది. పలువురు హీరో హీరోయిన్స్ మధ్య లవ్ ట్రాక్స్ నడుస్తున్నాయంటూ వస్తున్న వార్తలే ఇందుకు నిదర్శనం. తాజాగా అలాంటి ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. యంగ్ హీరోయిన్ బర్త్ డే సందర్భంగా చేసిన ఓ కామెంట్‌తో సినీ సర్కిల్స్‌లో చర్చలు ముదిరాయి. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరే అయినా డేటింగ్ వ్యవహారాల పట్ల కాస్త దూరంగా ఉండే అల్లు శిరీష్.. ఇప్పుడు యంగ్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ మాయలో పడిపోయాడని తెలుస్తోంది. అను ఇమ్మాన్యుయేల్- శిరీష్ నడుమ సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోందంటూ ప్రచారాలు ఊపందుకున్నాయి. దీనంతటికీ ప్రధాన కారణం అల్లు వారబ్బాయి తన సోషల్ మీడియా వాల్‌పై పోస్ట్ చేసిన వీడియోనే కావడం గమనార్హం. మార్చి 28వ తేదీన అను ఇమ్మాన్యుయేల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు బెస్ట్ విషెస్ చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేశాడు అల్లు శిరీష్. ఇందులో అనుతో శిరీష్ మెయిన్‌టైన్ చేసిన క్లోజ్ రిలేషన్ పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. అంతేకాదు 'సైకో&

నితిన్ బర్త్ డే పార్టీలో సింగర్ సునీత హల్చల్.. చిల్ అయిన నవ దంపతులు.. రొమాంటిక్ ఫ్రేమ్స్ వైరల్

Image
కరోనా వైరస్ విజృంభణ, లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ టాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కేసిన సంగతి తెలిసిందే. గతేడాది జులై 26వ తేదీన హీరో ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి షాలిని కందుకూరి మెడలో మూడు ముళ్ళేసి ఆమెలో సగభాగం అయ్యాడు. అప్పటినుంచి షాలినితో సరదాగా గడుపుతూనే వరుస సినిమాలు చేస్తున్న నితిన్.. పెళ్లి తర్వాత మొదటి పుట్టినరోజు వేడుక చేసుకున్నారు. నేడు (మార్చి 30) నితిన్ బర్త్ డే కావడంతో గత రాత్రి తన ఫ్యామిలీ, అత్యంత సన్నిహితులతో ఆయన పుట్టినరోజు వేడుక జరుపుకున్నారని తెలుస్తోంది. కోవిడ్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేవలం అత్యంత సన్నిహితుల మధ్య నితిన్ పుట్టినరోజు వేడుక జరుపుకున్నారట. ఈ వేడుకకు తన భర్తతో కలిసి హాజరు కావడం విశేషం. ఈ నవ దంపతులు అంతా కలిసి బర్త్ డే వేడుకలో చిల్ అయ్యారు. నితిన్ ఇంట్లోనే జరిగిన ఈ వేడుకలో సునీత భర్త రామ్ వీరపనేని ఫుల్ ఎంజాయ్ చేశారట. అనంతరం ఈ రెండు జోడీలు కలిసి కెమెరా ముందు పోజులిచ్చాయి. దీంతో నవ దంపతుల రొమాంటిక్ ఫ్రేమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నితిన్ బర్త్ డే సందర్భంగా పలువురు సెలబ్రిటీలు ఆయనకు విషెస్ తెలుపుతున్నారు. కాగా, సునీత భర్త రామ్‌

Nithiin Birthday: మాస్ట్రో ఫస్ట్‌లుక్ రిలీజ్.. అనుమానాలు రేకెత్తిస్తున్న పోస్టర్!

Image
నేడు (మార్చి 30) యంగ్ హీరో పుట్టినరోజు సందర్భంగా బెస్ట్ విషెస్ తెలుపుతూ ఆయన కొత్త సినిమా 'మ్యాస్ట్రో' ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ ఏడాది వరుస సినిమాలను లైన్‌లో పెట్టిన నితిన్ ఇటీవలే 'చెక్' సినిమాతో డిజాస్టర్ మూటగట్టుకొని ఆ వెంటనే 'రంగ్ దే' మూవీతో డీసెంట్ హిట్ అందుకొని ఆకర్షించారు. ఇక ఇప్పుడు 'మ్యాస్ట్రో' అంటూ మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ సొంత బ్యానర్ అయిన శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ఓ సినిమా చేస్తున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమానే 'మ్యాస్ట్రో' అంటూ ఫస్ట్‌లుక్ బయటకు వదిలారు. ఇందులో నితిన్ అంధుడిగా కనిపించనుండటం విశేషం. కాగా, తాజాగా విడుదలైన ఈ పోస్టర్‌లో చేతిలో స్టిక్ పట్టుకొని నడుస్తున్న నితిన్ వెనకాలే రక్తపు మరకలు కనిపిస్తుండటంతో చిత్రంలో అతని క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇకపోతే నితిన్ 30వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో ఆయన సరసన ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్, మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా.. యాంకర్ శ్

Vakeel Saab: రిలీజ్‌లో టైమ్ గ్యాప్ అంతే! రికార్డుల్లో టైమింగ్ అదే.. ఆ పవర్‌తో బాహుబలి రికార్డ్స్ షేక్

Image
పవర్ స్టార్ రీ- ఎంట్రీ మూవీ 'వకీల్ సాబ్' ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానున్న సమయం దగ్గరపడుతుండటంతో సోషల్ మీడియాలో ఆయన అభిమానుల హంగామా మామూలుగా లేదు. రెండేళ్ల టైమ్ గ్యాప్ తీసుకొని వెండితెరపై కనిపించనున్న నేపథ్యంలో ఆ క్షణం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇంతలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న (సోమవారం) సాయంత్రం రిలీజ్ చేయడంతో దీనికి ఓ రేంజ్ స్పందన వస్తోంది. లాయర్ అవతారంతో పవన్‌ని చూసి ఊగిపోతోంది మెగా లోకం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పవన్ ఫ్యాన్స్ రచ్చే కనిపిస్తోంది. ‘మీరు వర్జినా అని అమ్మాయిలను అడగొచ్చు.. మేం అబ్బాయిలను అడగొద్దా? ఏం న్యాయం నందాజీ’ అంటూ కోర్టులో పవన్ వేసిన కౌంటర్స్ చిత్ర విడుదలకు ముందే గోల పెట్టిస్తున్నాయి. ఇక రికార్డులకు పెట్టింది పేరు అని ఇది వరకే నిరూపించుకున్న పవన్.. అదే జోష్ కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా విడుదలైన 'వకీల్ సాబ్' ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తూ పలు రికార్డులు తిరగరాస్తోంది. విడుదలైన క్షణం నుంచే స్పీడ్ పెంచేసిన వకీల్ సాబ్ ట్రైలర్ మొదటి 115 నిమిషాల్లో 500K లైక్స్ సంపాదించింది. ఇక వ్యూస్ అయితే చెప్పాల్సిన పనే లేదు.

కడుపే కదా మళ్లీ వస్తుందిలే అనుకున్నా.. చివరికి పిల్లల్లేకుండా పోయారు: నటి శ్రీలక్ష్మి

Image
నా జీవితంలో ఆనందానికి, విషాదానికి నేనే జవాబు దారీ అంటున్నారు సీనియర్ నటి, లేడీ కమెడియన్, హీరోయిన్ శ్రీలక్ష్మి. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ విషయాలను షేర్ చేసుకున్న తన తండ్రి మరణానికి గల కారణం? ఆయన ఎందుకు చనిపోయారు? ఎవరు మోసం చేశారు అన్న విషయాలను బయటపెట్టారు. తన జీవితం గురించి ఆలోచిస్తే.. తప్పుచేశాననే ఫీలింగ్ కలుగుతుందని అన్నారు. నాకంటూ ఫ్యామిలీ బాండింగ్ లేకుండా పోయిందే అని బాధ వెంటాడుతుందని అన్నారు శ్రీలక్ష్మి. దేవుడు ప్రతి ఒక్కరికీ ఒక కొరత పెడతాడు. ఎలాంటి కొరత లేదు అంటే వాడు మనిషే కాదు.. నాకైతే దేవుడు పిల్లలు లేకుండా చేశాడు. నేను నా సుఖాన్ని చూసుకుని వెళ్లిపోవడం కరెక్ట్ కాదని ఆలోచించి.. బాధ్యతలు బరువులు తీసుకుని పిల్లలు ఏం ఉందిలే కావాలనుకుంటే మళ్లీ కనొచ్చని అనుకున్నాను. కడుపే కదా మళ్లీ వస్తుందిలే అనుకున్నా.. కానీ తల్లకిందులైనా సరే మళ్లీ తల్లిని కాలేకపోయా. స్పైరల్ ఆపరేషన్ జరిగింది.. థైరాయిడ్ వచ్చేసింది.. ఏజ్ పెరిగిపోయి చాలా ఇబ్బందులు వచ్చేశాయి. దీంతో ఆ ఆనందానికి ఫుల్ స్టాప్ పెట్టేశా. ఆరోజుల్లో ఆర్టిస్ట్‌లు త్యాగం చేయడానికి ప్రాణం ఇచ్చేవాళ్లు.. ఈరోజుల్

Pawan Kalyan: ‘వకీల్ సాబ్’ ట్రైలర్: నువ్ వర్జిన్‌వా.. ఇదేం న్యాయం నందాజీ.. కూర్చోండి ఇక చాలు!

Image
పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘’ ట్రైలర్ వచ్చేసింది. ‘కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు’ అంటూ టీజర్‌తో తన పాత్ర ఎలా ఉండబోతుందోనన్న దానిపై హింట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ట్రైలర్‌లో విశ్వరూపం చూపించారు. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా టీజర్, సాంగ్స్ మరింత హైప్ తీసుకుని వచ్చాయి. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ వకీల్‌ (లాయర్)గా కనిపిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా శ్రుతిహాసన్ నటించారు. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. తమన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ బే వ్యూ ప్రాజెక్ట్స్ సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'లైఫ్‌లో మజా కోసం' బిగ్‌బాస్ బ్యూటీతో హర్భజన్ సింగ్.. కాలేజీ ముచ్చట్లు చెబుతూ క్రేజీ వీడియో

Image
స్పిన్ బౌలింగ్‌తో టీమిండియా అద్బుతమైన విజయాల్లో భాగమైన క్రికెట్ కింగ్ వెండితెరపై సందడి చేయబోతున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్‌తో కలిసి "" సినిమా చేస్తున్నారు. వారిద్దరినీ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాకు 'సింగ్ అండ్ కింగ్' అనే ఆసక్తికర ట్యాగ్ లైన్ పెట్టారు. ఆర్.కె ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. చిత్రానికి ఏ.ఎన్. బాలాజీ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. 'జాన్ పాల్ రాజ్-శ్యామ్ సూర్య' సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. బిగ్‌బాస్ ఫేమ్, మాజీ 'మిస్ శ్రీలంక' హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నిర్మాత జె.సతీష్ కుమార్ (జెఎస్ కె) విలన్‌గా నటిస్తున్నారు. పలు సినిమాలతో గుర్తింపు దక్కించుకున్న కమెడియన్ సతీష్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ లోగోను మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్ధ స్వామి మంత్రాలయంలో విడుదల చేసి ఆసక్తిరేకెత్తించారు. 25 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ చేస్తూనే ప్రమోషన్స్ చేపడుతోంది చిత్రయూనిట్. ఇందులో భాగంగా త

మళ్లీ అడ్డంగా బుక్కైన బండ్ల గణేష్.. దానికి ఫైన్ కట్టి నెట్టింట్లో నవ్వులపాలు.. దారుణమైన ట్రోలింగ్స్

Image
మహా కూటమి ఓడిపోతే.. 7’O Clock బ్లేడ్‌తో పీక కోసుకుంటా. ఇది నా ఛాలెంజ్.. రాస్కోరా సాంబా!! హెడ్ లైన్స్‌లో పెట్టుకుంటావో.. బ్యానర్ ఐటమ్‌ గా వేసుకుంటావో నీ ఇష్టం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఖాయం అంటూ సవాల్ చేసి అప్పట్లో పొలిటికల్ జోకర్‌గా మిగిలిపోయారు . ఆ తరువాత ఈ పాలిటిక్స్‌కి ఆ 7’O Clock బ్లేడ్‌‌కి ఓ దండం రా నాయనా.. బుద్దొచ్చింది.. ఇక రాజకీయాల్లోకి చచ్చినాపోను.. నా సినిమాలు నేను చేసుకుంటా అంటూ బండ్ల గణేష్ తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టారు. అయితే అప్పుడంటే సినిమాలు, ఈవెంట్లూ అవీ ఇవీ ఉండేవి కాబట్టి బండ్ల గణేష్ ఏదో ఒక స్టేజ్‌పై కామెడీ చేసేశారు. ప్రస్తుతానికైతే సినిమాలేం లేవు కాబట్టి.. ట్విట్టర్ ద్వారానే అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. తరచూ బండ్ల గణేష్ సోషల్ మీడియాలో జోరుగా దూసుకుపోతుంటారు. ఒక్కోసారి ఆ స్పీడ్‌లో యాక్సిడెంట్‌లు కూడా అవుతుంటాయి. ఆయన మీదే ట్రోలింగ్ రూపంలో దాడి జరుగుతూ ఉంటుంది. సోషల్ మీడియాను ఎలా వాడాలో తెలీక కొన్ని సార్లు.. భాష రాక ఇంకొన్ని సార్లు తెగ ఇబ్బందులు పడుతుంటాడు. అలా ఎన్నో సందర్భాల్లో సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్‌ను బండ్ల గణేష్ ఎదుర్కొన్నారు. సోష

రంగురంగుల హోలీ.. భర్తతో కాజల్ చిల్!! పద్దతిగా కానిచ్చేసిన కొత్త పెళ్లి కూతురు

Image
పండగ వచ్చిందంటే చిన్నాపెద్దా అంతా సంబరంగా రంగులతో ఎంజాయ్ చేస్తుంటారు. పల్లె, పట్నం అనే తేడాలేకుండా అన్ని ఏరియాల్లో హోలీ సంబరాలు మిన్నంటుతాయి. స్నేహితులు, బాగా కావాల్సిన వాళ్లకు రంగులు పూస్తూ ఆనందంతో కేరింతలు కొడుతుంటారు. సుఖం, దుఃఖం, సంతోషాలకు ప్రతీకగా వేడుకగా అంతా కలుసుకొని రంగురంగుల హోలీ జరుపుకుంటారు. కాగా, కొత్త పెళ్లి కూతురు ఇంట్లో ఈ ఏడాది హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. తాజాగా ఈ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన కాజల్.. అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపింది. ప్రేమించి పెళ్లిచేసుకున్న కాజల్- గౌతమ్ జోడీ పెళ్లైన తర్వాత మొదటిసారి హోలీ వేడుకలో ఎంజాయ్ చేశారు. ఒకరికొకరు రంగులు పూసుకుని ఫొటోలకు పోజులిచ్చారు. హోలీ పండుగని చాలా పద్ధతిగా చేసుకున్న కాజల్.. తన భర్తతో సరదాగా గడిపింది. ఇందుకు సంబంధించిన ఫొటోస్ తనే స్వయంగా షేర్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి. రంగులు పూసుకున్న చందమామ లుక్ నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తోంది. పెళ్లి తర్వాత సినిమా జోష్ మరింత పెంచింది కాజల్. పెళ్లికి ముందు కమిటైన సినిమాలు కంప్లీట్ చేస్తూనే కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తోంది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'భారతీయు

Rang De 3 Days Collections: థియేటర్స్‌తో కొనసాగుతున్న నితిన్- కీర్తి సురేష్ హవా

Image
యంగ్ హీరో లేటెస్ట్ మూవీ 'రంగ్ దే' చెప్పుకోదగిన కలెక్షన్స్ రాబడుతోంది. ఇటీవలే 'చెక్' సినిమాతో డిజాస్టర్ మూటగట్టుకున్న నితిన్.. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో తిరిగి ట్రాక్ ఎక్కినట్లు తాజా రిపోర్ట్స్ చెబుతున్నాయి. భారీ అంచనాల నడుమ మార్చి 26వ తేదీన విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ సొంతం చేసుకుంది. దీంతో కలెక్షన్స్ పరంగా భేష్ అనిపించుకుంటూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. విడుదలకు ముందు చేసిన ప్రమోషన్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేయడమే గాక, విడుదలైన తొలిరోజే పాజిటివ్ టాక్ తీసుకొచ్చాయి. దీంతో వసూళ్ల హవా నడిపిస్తూ ఈ సినిమా ముందుకెళ్తోంది. మూడో రోజు సెలవుదినం ఆదివారం కావడంతో కలెక్షన్స్ ఇంకాస్త పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఆదివారం రోజు 2.88 కోట్ల షేర్, 5 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. ఏరియాల వారీగా కలెక్షన్ వివరాలు చూస్తే.. నైజాం- 1.24 కోట్లు సీడెడ్‌- 52 లక్షలు ఉత్తరాంధ్ర- 40 లక్షలు ఈస్ట్‌ గోదావరి- 17 లక్షలు వెస్ట్‌ గోదావరి- 13 లక్షలు గుంటూరు- 16 లక్షలు కృష్ణా- 16.50 లక్షలు నెల్లూరు- 10 లక్షలు ప్రపంచవ్యాప్తంగా 23.90 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన రంగ్ దే

BJP: నాకు ఓటు గుద్దండి.. రూ. లక్ష పట్టండి: హీరోయిన్ ఖుష్బూ ఎన్నికల హామీ మామూలుగా లేదు

Image
తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అభ్యర్థులు ఓట్లు గుద్దించుకోవడం కోసం ఆచరణ సాధ్యం కానీ ఎన్నికల హామీలతో ఊదరగొడుతున్నారు. తులం శరవణన్ ఇండిపెడెంట్ అభ్యర్థి.. తనను గెలిపిస్తే.. ప్రతి ఇంటికి ఏడాదికి రూ.కోటి, ఓ మినీ హెలికాప్టర్, పెళ్లిళ్లుకు బంగారు నగలు, మూడంతస్తుల భవనం కట్టించి ఇస్తానని హామీలు కురిపించడంతో పాటు.. చంద్రమండలానికి తీసుకుపోతా అంటూ ఓటర్లను పిచ్చోళ్లని చేసే హామీలు ఇచ్చారు. అయితే తాజాగా సినీ నటి కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునే హామీ ఇచ్చారు. తనను గెలిపిస్తే.. ఆడపిల్ల అకౌంట్‌లో రూ. లక్ష వేస్తానంటూ హామీ హామీ ఇచ్చారు ఖుష్బూ. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ధౌజండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఖుష్బూ తన నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఓటర్లకు ఈ లక్ష రూపాయల ఆఫర్‌ని ప్రకటించారు. ఆర్ధికంగా మహిళలు మరింత బలంగా ఉండాలని, వారికి ఆర్థిక స్వాతంత్య్రం అవససరం అని అందుకే తన నియోజకవర్గంలో ఆడపిల్లలు పుడితే ..వెంటనే వారి పేరు మీద లక్ష రూపాయిలు డిపాజిట్ చేస్తామని హామీ ఇచ్చారు ఖుష్బూ. ఇక ప్రచారంలో భాగంగా దోసెలు వేస్తూ ఓటర్లను ఆకర్షించే

మొత్తానికి పార్ట్నర్ దొరికేసింది.. రొమాన్స్‌లో ముగిని తేలిన సోహెల్

Image
బిగ్ బాస్ ఫేమ్ ప్రస్తుతం తన సినిమా పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఉదయం నుంచి రాత్రి వరకు షూటింగ్‌తో బిజీగా ఉంటున్నానని, వర్కవుట్లు చేయడానికి కూడా టైం ఉండటం లేదని సోహెల్ చెప్పుకొచ్చారు. సెట్‌లోనే డంబెల్స్‌తో వర్కవుట్లు చేస్తున్నానని సోహెల్ అన్నారు. ఈ మధ్యే అరియానాను కూడా తన సెట్‌కు ఆహ్వానించారు. ఇద్దరూ కలిసి సెట్‌లో బాగానే రచ్చ చేశారు. అయితే సోహెల్ సినిమా విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ ఎంత మాస్‌గా ఉందని, ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంలో సోహెల్‌కు జంటగా నటించేది ఎవరనే విషయాన్ని మాత్రం సస్పెన్స్‌గా ఉంచారు. ఈ కొత్త మూవీలో సోహెల్ పక్కన పార్ట్నర్‌గా ఎవరు నటించనున్నారా? అని అందరూ అనుకుంటుండగా అసలు విషయం చెప్పేశారు. హోలీ సందర్బంగా తన సినిమాలోని హీరోయిన్ గురించి సోహెల్ అందరికీ చెప్పేశారు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తన సినిమాలో నటిస్తోందని సోహెల్ తెలిపారు. ఎంతగానో ఎదురుచూస్తోన్న అసలు సిసలు అప్డేట్ ఈ హోళీ నాడు వచ్చేసింది. ఇప్పటికీ ఆ ఎదురుచూపులు అయిపోయాయ్.. మా సినిమాలో హీరోయిన్ రూపా కడవయూర్‌ను అందరికీ పరిచయం

‘వకీల్ సాబ్’ ట్రైలర్ థియేటర్స్ లిస్ట్.. క్యూ కడుతున్న ఫ్యాన్స్, పవన్ మేనియాతో ట్రెండింగ్ నెం.1

Image
హోలీ పండుగని.. పండగలా మార్చేస్తాం అంటూ పవర్ స్టార్ అభిమానులు సోషల్ మీడయాలో ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. నేడు హోలీ సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ‘వకీల్ సాబ్’ ట్రైలర్‌ను రిలజ్ చేయనున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు అసలు సిసలు పండుగలా భావిస్తూ.. #VakeelSaabTrailerDay హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం వకీల్ సాబ్ ట్రైలర్ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ఇదిలా ఉంటే వకీల్ సాబ్ ట్రైలర్‌ను థియేటర్స్‌లో విడుదల చేస్తూ సరికొత్త అధ్యాయనానికి తెరతీశారు పవన్ కళ్యాణ్ అభిమానులు. ఆంధ్రా, సీడెడ్, నైజాం లోని ఏ సెంటర్స్‌లో ‘వకీల్ సాబ్’ ట్రైలర్ మెగాభిమానుల చేతుల మీదుగా విడుదల కాబోతోంది. ఆ థియేటర్స్ లిస్ట్‌ను నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రకటించింది. ఆ థియేటర్స్ లిస్ట్ చూస్తే... వైజాగ్ సంగం, గోపాలపట్నం - మౌర్య, గాజువాక (మిండి) - గ్లోబెక్స్, మధురవాడ - ఎస్టీబీఎల్ స్క్రీన్ 1, శ్రీహరిపురం - ఎస్వీసీ లికిత, విజయనగరం - ఎస్వీసీ మల్టీప్లెక్స్, శ్రీకాకుళం - ఎస్వీసీ రామ్ లక్ష్మణ, అనకాపల్లి - రామచంద్ర, తగరపువలస - రాములమ్మ, పాయకరావుపేట - ఎస్వీసీ శ్రీలక్ష్మి, రాజం - ఎస్వీసీ అప్సర, చీపుర

రాత్రి 3 గంటల వరకు అక్కడే.. అర్ధరాత్రి వేళ కమెడియన్‌తో శ్రీముఖి అలా..! షాకింగ్ సెల్ఫీ వీడియో

Image
హీరోయిన్ల మాటేమో గానీ బుల్లితెర యాంకర్ల హంగామా మాత్రం మామూలుగా లేదండోయ్!. హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ హాట్ హాట్‌గా కనిపించడమే గాక భారీ ఫాలోయింగ్ కూడగట్టుకుంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే స్టార్ హీరోయిన్ల కంటే ఈ లేడీ యాంకర్లే సోషల్ మీడియాను దున్నేస్తున్నారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ పోస్ట్ చేస్తూ నెటిజన్లను బుట్టలో వేసుకుంటున్నారు. ఈ లిస్టులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన పేరు . ముందుగా సినిమాల్లోకి వచ్చి ఆ తర్వాత టీవీ తెరపై పాపులర్ అయిన యంగ్ అండ్ హాట్ శ్రీముఖి.. సోషల్ మీడియాలోనూ తెగ హంగామా చేస్తుంటుంది. ఓ వైపు గ్లామర్ ట్రీట్ ఇస్తూనే మరోవైపు అల్లరి చేష్టలు చేస్తూ ఆకట్టుకోవడం అమ్మడి హాబీ. గత సీజన్ బిగ్ బాస్‌లో రచ్చరచ్చ చేసి రన్నరప్ కొట్టేసిన శ్రీముఖి.. ప్రస్తుతం పలు టీవీ షోస్ చేస్తూ యమ జోష్‌‌లో ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసి షాకిచ్చింది బుల్లితెర రాములమ్మ. ఈ వీడియోలో కమెడియన్ సద్దాంతో కలిసి ఊహించని విధంగా కనిపించింది శ్రీముఖి. ఓ బుల్లితెర కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ జరుగుతుండగా.. విరామం సమయంలో కమెడియన్ సద్దాంతో కలిసి ఈ షాకింగ్ వీడియో చేసింది. మొబైల్ యాప్

చూడగానే కళ్లలో నీళ్లు తిరిగాయి.. ఎక్కువగా ఆలోచించొద్దని అర్థమైంది.. నాగార్జున ఎమోషనల్ కామెంట్స్

Image
అక్కినేని ప్రధానపాత్రలో తెరకెక్కిన '' మూవీ ఏప్రిల్‌ 2న విడుదల కాబోతోంది. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు అహిషోర్ సాల్మోన్ ద‌ర్శక‌త్వం వహించారు. డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున కనిపించబోతున్నారు. దియా మీర్జా హీరోయిన్‌గా నటించగా.. సయామీ ఖేర్ కీలక పాత్ర పోషించారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఇందులో హీరో నాగార్జున మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తనకు ఎక్స్‌పరిమెంటల్ సినిమాలు చేయడమే ఇష్టమని చెప్పిన నాగార్జున ఎప్పుడూ కొత్త కథల వేటలోనే ఉంటానని అన్నారు. చేసిన పని మళ్లీ చేయటం తనకు ఇష్టముండదని, మూస ధోరణిలో వెళితే బోర్ కొడుతుందని చెప్పారు. కొత్త చిత్రాలు, కొత్త దర్శకులతో పని చేస్తున్నందు వల్లే యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌గా ఉన్నానని నాగార్జున అన్నారు. మగాడంటే ఎలా ఉండాలని అనుకుంటామో ఈ చిత్రంలో తన పాత్ర అలాగే ఉంటుందని చెప్పుకొచ్చారు. ఏసీపీ విజయ్ వర్మ క్యారెక్టర్ నచ్చి ఈ సినిమా ఓకే చేశా. మగాడంటే ఇలా ఉండాలి అనేలా ఆయన

ఇండియన్ వైడ్ ట్రెండ్ అవుతున్న ప్రభాస్ లగ్జరీ కారు.. దేశంలోనే రెండోది.. ఇదీ రెబల్ స్టార్ రేంజ్!!

Image
సెలబ్రిటీలన్నాక లగ్జరీకి పెద్ద పీట వేయడం కామనే అయినా ఈ మధ్యకాలంలో అది మరీ ఎక్కువైంది. విలాసవంతమైన భవనాలు కొనుగోలు చేయడం, లగ్జరీ కార్లలో తిరగడం, ఖరీదైన క్యారవాన్స్ మెయిన్‌టైన్ చేయడం లాంటివి చేస్తున్నారు నేటితరం హీరోహీరోయిన్లు. ఈ నేపథ్యంలో ఇటీవలే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ ఖరీదైన కారు కొనేయగా.. తాజాగా అంతకుమించి అన్నట్లుగా యంగ్ రెబల్ స్టార్ కొనేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వివరాలు ఇండియన్ వైడ్ ట్రెండ్ అవుతుండటం విశేషం. మామూలుగా ప్రభాస్‌కు కార్లంటే మహా ఇష్టం. ఇప్పటికే ఆయన దగ్గర BMW 520D, ఇన్నోవా క్రిస్టా, జగువార్‌ ఎక్స్‌జేఎల్‌, రేంజ్‌ రోవర్‌ వోగ్‌, రోల్స్‌ రాయ్స్‌ గోస్ట్‌ కార్లు ఉన్నాయి. అంతటితో ఆగక కార్లపై ఉన్న మోజుతో మరో కొత్త కారు కొన్నారు. లంబోర్ఘిని అవెన్‌టోడోర్‌ ఎస్‌ రోడ్‌స్టర్‌ను ప్రభాస్ సొంతం చేసుకున్నారని, అది నిన్న (ఆదివారం) సాయంత్రం డెలివరీ అయిందని తెలిసింది. ఇది ఇండియాలో రెండోదని.. సక్సెస్‌ఫుల్‌గా డెలివరీ చేసేశామని ఆ కారుకు చెందిన సంస్థ తెలిపింది. సుమారుగా ఈ లగ్జరీ కారు విలువ అన్ని టాక్సులతో కలుపుకొని 7 కోట్లు ఉంటుందని బిజినెస్ వర్గాలు చెబుతున్న మాట. అత్యాధునిక ఫీచర్స్‌తో ఈ కా

అలాంటి మనుషులను దూరం పెట్టండి.. ఒట్టి మాటలను నమ్మకండి.. సురేఖా వాణి షాకింగ్ పోస్ట్

Image
నటి టాలీవుడ్‌లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు. తన నటనతో అందరినీ మెప్పించారు. కామెడీ పాత్రలైనా, ఎమోషనల్ క్యారెక్టర్లైనా ఏదైనా సరే ఆమె తనదైన శైలిలో స్క్రీన్ మీద మెప్పించగలరు. అయితే సురేఖా వాణిని తెరపై చూసి సోషల్ మీడియాలో చూస్తే మాత్రం ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. అక్కడికి ఇక్కడికి ఎంతో పూర్తి భిన్నంగా ఉంటారు. సోషల్ మీడియాలో సురేఖా వాణి మోడ్రన్ లేడీగా కనిపిస్తుంటారు. ఇక ఆమె తన కూతురు సుప్రితతో కలిసి చేసే సందడి మామూలుగా ఉండదు. కూతురిని కూడా తెరపైకి తీసుకురావాలని బాగానే ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నారు. సుప్రిత ఇప్పటికే పలు ప్రైవేట్ ఆల్బమ్స్, యాడ్స్‌లోనూ నటించారు. ఇక త్వరలోనే సినీరంగ ప్రవేశం కూడా చేయబోతోతన్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరూ కూడా నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటారు. తన తల్లిపై, తనపై వచ్చే వార్తలు, గాసిప్స్‌పై సుప్రిత ఫైర్ అవుతుంటారు. మీడియాపై సుప్రిత వేసే సెటైర్లు హాట్ టాపిక్ అవుతుంటాయి. ఆ మధ్య సురేఖా వాణి రెండో పెళ్లికి సంబంధించి వచ్చిన వార్తలపై సుప్రిత ఓ రేంజ్‌లో మండిపడ్డారు. ఉన్నవి మాత్రమే రాయండి.. కొత్తవి క్రియేట్ చేసి రాయకండి అంటూ మీడియాపై కౌంటర్లు వేశారు సుప్రిత. అ

అను ఇమ్మానుయేల్ బర్త్ డే.. 'మహాసముద్రం' నుంచి స్పెషల్ పోస్టర్

Image
నేడు (మార్చి 28) బ్యూటిఫుల్ హీరోయిన్ . ఈ సందర్భంగా ఆమె లేటెస్ట్ మూవీ 'మహాసముద్రం' నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మేరకు ఆమెకు యూనిట్ సభ్యులందరి తరపున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. లైట్ హౌస్ ఆఫ్ అంటూ అను అందాన్ని వర్ణించారు. ఈ పోస్టర్‌లో క్యూట్ పోజిచ్చి చూపులతోనే మత్తెక్కిస్తోంది అను ఇమ్మానుయేల్. గతంలో ఎన్నడూ చూడని వైవిద్యభరితమైన కథాంశాన్ని తీసుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ రూపొందిస్తున్నారు డైరెక్టర్ అజయ్ భూపతి. చిత్రంలో యంగ్ హీరో హీరోగా నటిస్తుండగా ఆయన సరసన అను ఇమ్మానుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో లవర్ బాయ్ సిద్ధార్ద్ మరో హీరోగా నటిస్తుండటం విశేషం. అదితి రావ్‌ హైదరీ మరో హీరోయిన్. RX 100తో దర్శకుడిగా టాలెంట్ రుజువు చేసుకున్న అజయ్ భూపతి ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కాలని పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్స్ చిత్రంపై క్యూరియాసిటీ పెంచేశాయి. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Rang De 2 days Collections: మెల్లమెల్లగా పుంజుకుంటున్న నితిన్.. ఇదీ లేటెస్ట్ రిపోర్ట్

Image
బ్యాచిలర్ లైఫ్ నుంచి భర్తగా ప్రమోషన్ పొందిన .. వరుస సినిమాలతో జోష్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మార్చి 26వ తేదీన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ 'రంగ్ దే'తో ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నారు. నితిన్- జంటగా వచ్చిన ఈ సినిమా తొలుత మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ.. మెల్లగా పాజిటివ్ వైబ్రేషన్స్ స్ప్రెడ్ అయ్యాయి. దీంతో తొలి రెండు రోజుల్లో చెప్పుకోదగిన కలెక్షన్స్ రాబట్టింది 'రంగ్ దే' మూవీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తొలిరోజుకు గాను 4.65 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టిన 'రంగ్ దే' మూవీ.. సెకండ్ డే కూడా అదే స్పీడ్ కొనసాగించింది. మరో మూడు కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మొత్తంగా రెండు రోజుల్లో కలిపి 7.65 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ రెండు రోజుల్లో వచ్చిన గ్రాస్ కలెక్షన్స్ 10.81 కోట్లు అని తెలిసింది. ఏరియాల వారీగా రెండు రోజుల రిపోర్ట్ చూస్తే.. నైజాం: 2.74 కోట్లు ఈస్ట్ గోదావరి: 69.8 లక్షలు వెస్ట్ గోదావరి: 48 లక్షలు కృష్ణా: 36.7 లక్షలు నెల్లూరు: 33.1 లక్షలు వైజాగ్: 94 లక్షలు గుంటూరు: 96 లక్షలు సీడెడ్: 1.14 కోట్లు మొత్తంగా చూస్తే ఇది గుడ్ రిపోర్ట్ అని చెబుతో

Nani: షూటింగ్ చేయనివ్వనంటూ అభిమాని వార్నింగ్ .. దెబ్బకు షాకైన నాని.. సెన్సేషనల్ కామెంట్స్

Image
స్టార్ హీరోల అభిమానులు ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. ఫ్యాన్స్ వార్ సోషల్ మీడియాలో ఎంతటి వివాదానికి దారి తీస్తుంటాయో నిత్యం చూస్తుంటాం. అయితే వీటి గురించి నిన్న తన 'టక్ జగదీష్' పరిచయ వేడుకలో సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. నేను వారిలా ఫ్యాన్స్‌ను ఎంకరేజ్ చేయను అంటూ కొత్త వివాదానికి దారి తీశాడు. ఇప్పుడు నాని ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు అన్నారా? అని నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు. రాజమండ్రిలో నిన్న సాయంత్రం జరిగింది. మొదటిసారిగా ఇలాంటి ఓ వేడుకను నిర్వహించారు. టక్ జగదీష్ ఫ్యామిలీని తెలుగు ప్రేక్షకులను పరిచయం చేయడానికి ఈ ఈవెంట్‌ను ఏర్పాటు చేశామని అన్నారు. ఇక సినిమాలోని ప్రతీ పాత్ర, ఆ పాత్రల స్వభావం, వాటితో తనకుండే బంధం గురించి నాని వివరించారు. తన ప్రసంగంలో మధ్యలోనే నాని టక్ జగదీష్ కుటుంబాన్ని అందరికీ పరిచయం చేశారు. నాని మామూలుగానే ఫ్యాన్స్ ట్వీట్లకు రియాక్ట్ అవ్వరు. ఫ్యాన్స్‌తో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వరు. అయితే గత వారం రోజులుగా నాని రాజమండ్రిలోనే షూటింగ్ చేస్తున్నారట. 'శ్యామ్ సింఘరాయ్' సినిమా కోసం వారం నుంచి రాజమండ్రిలోనే ఉన్నారట. అయితే ఓ సారి షూటింగ్ స్పాట్‌కు వెళ్తుంటే.. అక్

Pawan Kalyan: మొత్తానికి ఆ పని ఫినిష్.. పవర్ స్టార్ ఇమేజ్ కారణంగానే! సీక్రెట్ రివీల్ చేసిన బోనీ కపూర్

Image
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని మరోసారి వెండితెరపై చూసే ఆ సమయం ఆసన్నమవుతోంది. ఆయన రీ- ఎంట్రీ మూవీ '' ఏప్రిల్ 9వ తేదీన విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తి చేస్తోంది చిత్రయూనిట్. ఇందులో భాగంగా ఇటీవలే తన పాత్ర కోసం డబ్బింగ్‌ చెప్పడం ప్రారంభించిన పవన్ కళ్యాణ్‌.. శనివారంతో ఆ పని పూర్తి చేసేశారు. ఇదిలాఉంటే ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు నిర్మాత బోనీ కపూర్. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'పింక్' రీమేక్‌గా భారీ హంగులతో తెరకెక్కుతున్న ఈ 'వకీల్ సాబ్' సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. బోనీకపూర్ సమర్పకులుగా వ్యవహరిస్తుండగా.. దిల్ రాజు నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. పవన్ రీ- ఎంట్రీ మూవీ కావడంతో ఈ సినిమాపై స్పెషల్ కేర్ తీసుకుంటున్న దర్శకనిర్మాతలు పవన్ ఫ్యాన్స్ ఊగిపోయేలా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారట. ఈ నేపథ్యంలో చిత్ర సమర్పకులు బోనీ కపూర్ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. 'పింక్' సినిమాను తమిళంలో అజిత్‌తో 'నేర్కొండ పర్వాయ్' తీశాం. అందులో ఓ య

Tuck Jagadish: 'నిన్ను కోరి'లో అంతటితో సరిపెట్టాం కానీ ఇక్కడ.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన డైరెక్టర్

Image
నాచురల్ స్టార్ '' అనే మరో వైవిధ్యభరితమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. 'నిన్నుకోరి' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నాని- శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో అన్నిర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందు‌తోంది. చిత్రంలో నాని స‌ర‌స‌న రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. తమన్ బాణీలు కడుతున్నారు. నాని కెరీర్‌లో 26వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్రయూనిట్.. 'టక్ జగదీష్' పరిచయ వేడుక కార్యక్రమాన్ని రాజమండ్రిలో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో నాని, చిత్ర డైరెక్టర్ శివ నిర్వాణ, హీరోయిన్లు రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించిన పలు విషయాలు షేర్ చేసుకుంటూ తమ సినిమాపై హైప్ పెంచుకున్నారు. టక్ జగదీష్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడుకున్న సినిమా అని తెలిపిన డైరెక్టర్ శివ నిర్వాణ.. రెండేళ్ల నుంచి ఈ కథకు సపోర్ట్ ఇ

జనసేన-బీజేపీ అభ్యర్థి కత్తి రత్నప్రభ‌తో కత్తి మహేష్ భేటీ.. ఒకే కులం, ఒకే ఇంటిపేరు అయినా సరే ట్విస్ట్ మామూలుగా లేదు!

Image
పవన్ కళ్యాణ్ పేరు చెబితే కత్తి మహేష్ కస్సున లేస్తుంటాడు. ఎటు నుంచి ఎటు తీసుకుని వచ్చైనా సరే.. పవన్ కళ్యాణ్‌పై కత్తి దూయడంతో జనసైనికుల ఆగ్రహాన్ని చవిచూసే కత్తి మహేష్ జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కత్తి రత్నప్రభ‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కత్తి మహేష్ ఏంటి?? జనసేన అభ్యర్థితో భేటీ కావడం ఏంటి? అంటే ఇప్పుడు రాజకీయాలన్నీ కుల సమీకరణ నేపథ్యంలోనే నడుస్తుండగా.. ఈ భేటీ కూడా అలాంటిదే. ఎస్సి రిజర్వుడు కావడంతో.. కులసమీకరణలో భాగంగా మాదిగ సామాజికవర్గానికి చెందిన ఐఏఎస్ అధికారిణి రత్నప్రభను జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా తిరుపతి బరిలో దించారు. తిరుపతిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి, తెలుగుదేశం అభ్యర్థి పనబాక లక్ష్మి ఇద్దరూ మాల సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు కాగా.. రత్నప్రభ మాదిక సామాజిక వర్గం కావడంతో అదే సామాజిక వర్గం.. అదే ఇంటి పేరు కలిగిన కత్తి మహేష్.. కత్తి రత్నప్రభ‌తో భేటీ అయ్యారు. కత్తి మహేష్ ఒక్కరే కాదు కానీ.. చిత్తూరు జిల్లాకి చెందిన కొంతమంది మాదిగ నేతలతో భేటీ అయ్యారు కత్తి రత్నప్రభ‌. ఈ సందర్భంగా సోషల్ మీడియా ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు కత్తి మహేష్. కత్తి రత్నప్రభ గారు నిబద

క్షమించడం.. అందరి క్షేమం కోసం క్యాన్సిల్ చేయక తప్పలేదు: సింగర్ సునీత పోస్ట్

Image
వివాహం తరువాత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యారు సింగర్ . తన పర్సనల్ లైఫ్ విషయాలతో పాటు సింగర్‌‌గా ప్రొఫెషనల్ అప్డేట్స్‌ని కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు. తాజాగా తన మ్యూజికల్ ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో అభిమానులకు క్షమాపణలు తెలియజేస్తూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టింది . శనివారం నాడు హైదరాబాద్‌లోని పీపుల్ ప్లాజాలో ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఆధ్వర్యంలో ‘మణిశర్మ మ్యూజికల్ నైట్’ ఈవెంట్ జరగాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి సింగర్ సునీతతో పాటు గీతామాధురి, రమ్య, సాహితి, రేవంత్, అనురాగ్ కులకర్ణి, శ్రీక్రిష్ణ, సాకేత్ తదితర గాయకులు పాల్గొనాల్సి ఉంది. అయితే హైదరాబాద్‌లో కరోనా కేసులో ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఈ మ్యూజిక్ కన్సర్ట్‌ క్యాన్సిల్ అయ్యింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. అభిమానులకు క్షమాపణలు తెలియజేసింది సింగర్ సునీత. అందరి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని.. అందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టారు సింగర్ సునీత.

Laahe Laahe Song: బర్త్ డే చిన్నోడిది.. సందడి మొత్తం పెద్దోడిది.. ఆ గ్రేసు ఏంది ‘ఆచార్యా’.. మళ్లీ వీణ స్టెప్ లాహె లాహె

Image
ఈ పోస్టర్ చూశారుగా.. మెగాస్టార్ స్టైలిష్ స్టెప్‌కి ఎవరైనా విజిల్ కొట్టాల్సిందే అనేట్టుగా ఉంది. 60 ప్లస్‌లో గ్రేసు బహు చూడసక్కగా ఉంది బాసూ అనేట్టుగానే ఉంది. నేడు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ‘ఆచార్య’ హడావిడి మామూలుగా లేదండోయ్. చిన్నోడు బర్త్ డే సెలబ్రేషన్స్ అయితే ఈ పెద్దోడు దంచికొడుతున్నాడు. రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా కొరటాల శివ 'ఆచార్య' మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. చిరంజీవి- రామ్ చరణ్ కలిసి తొలిసారి ఈ సినిమాలో పూర్తి స్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండగా.. తండ్రీ కొడుకులు కలిసి ఉన్న పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు కొరటాల. చేతిలో తుపాకులు పట్టుకుని ''ధర్మానికి ధైర్యం తోడైన వేళ'' అంటూ ఆచార్యతో సిద్ధ సర్ ప్రైజ్ చేశాడు. రియల్ లైఫ్‌లో తండ్రీ కొడుకులైన చిరు, చరణ్‌లు ఆ పోస్టర్‌లో మాత్రం అన్నాతమ్ముడిగానే కనిపిస్తున్నారు. ఇక ఈ పోస్టరే ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ అనుకుంటే.. అసలు సిసలు విందుభోజనంలా ఆచార్య నుంచి మరో పోస్టర్ వచ్చింది. మార్చి 31న ఆచార్య నుంచి ‘లాహే.. లాహే’ అనే ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నారు. మణిశర్మ దరువు వేస్తున్న ఈ సాంగ్‌కి సంబంధి

వైరల్ వీడియో: RRR సెట్స్‌పై రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. మిన్నంటిన సంబరాలు.. జక్కన్న ఆత్మీయ ఆలింగనం

Image
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డేను మెగా అభిమాన లోకంతో పాటు జక్కన్న టీమ్ మొత్తం ఎంజాయ్ చేసింది. నేడు (మార్చి 27) చెర్రీ 36వ పుట్టినరోజు సందర్భంగా గత రాత్రి సంబరాలు మిన్నంటాయి. హైదరాబాద్ శిల్పకళావేదికలో అభిమానుల సమక్షంలో మెగా సెలబ్రేషన్స్ ముగిసిన అనంతరం RRR సెట్స్‌పై రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. రాజమౌళి టీమ్ అంతా కలిసి సెట్స్ మీదే రామ్ చరణ్ పుట్టినరోజు వేడుక జరిపారు. హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్ అంటూ భారీ కటౌట్ ఏర్పాటు చేయడమే గాక బాణాసంచా కాల్చుతూ చెర్రీని ఖుషీ చేసింది జక్కన్న టీమ్. అందరూ కేక్ తినిపిస్తూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. జక్కన్న ఏర్పాటు చేసిన ఈ సర్‌ప్రైజింగ్ వేడుక చూసి ఎంతో ఆనందంగా ఫీల్ అయిన రామ్ చరణ్.. టీమ్ మొత్తాన్ని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో రిలీజ్ చేసి మెగా అభిమానుల్లో జోష్ నింపింది RRR టీమ్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హంగామా చేస్తోంది. మరోవైపు తోటి హీరోలు, పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు రామ్ చరణ్‌కి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. చెర్రీ బర్త్ డే సందర్భంగా RRR నుంచి అల్లూరి సీతారామరాజు లుక్ రిలీజ్ చే

మా నాన్న చావుకి కారణం వాళ్లే.. దారుణమైన మోసం.. గతిలేక ఆరోజుల్లో నేను: కమెడియన్ శ్రీలక్ష్మి పెయిన్‌ఫుల్ స్టోరీ

Image
కమెడియన్లు ఎంత మంది వచ్చినా బ్రహ్మానందం అంటే కామెడీలో ఆయన మహోన్నత శిఖరం. కమెడియన్ కావాలనుకునేవాళ్లకి బ్రహ్మానందం ఎలాగైతే రోల్ మోడల్‌గా ఉంటారో.. లేడీ కమెడియన్ల విషయానికి వస్తే అలా. ఆమె ఇప్పుడంటే అవకాశాలు లేక తెరమరుగయ్యారు కానీ.. అప్పట్లో ఆమె స్క్రీన్‌పై కనిపిస్తే ప్రేక్షకుల పొట్టచెక్కలయ్యేది ఆమె నవ్వుల విందు చూసి.. కేవలం కమెడియన్‌గానే కాదు.. హీరోయిన్‌గానూ చేసింది శ్రీలక్ష్మి. తమిళ్‌లో నాలుగు.. మలయాళంలో రెండు.., కన్నడ (ఆనందభైరవి రీమేక్)లో హీరోయిన్‌గా నటించారు. ఇక తెలుగులో అయితే హీరోయిన్‌గా అవకాశం లభించలేదు కానీ.. సెకండ్ హీరోయిన్‌గా చేసింది. అయితే ఇన్ని భాషల్లో హీరోయిన్‌గా చేసినప్పటికీ ఆమెకు లక్ కలిసిరాకపోవడంతో ఎక్కడా కూడా రాణిచలేకపోయింది. ఆడియన్స్ కూడా సరిగా రిసీవ్ చేసుకోలేకపోతే.. ఏదొస్తే అది అన్నట్టుగా.. చిన్న చిన్న పాత్రలు చేసింది శ్రీలక్ష్మి. విశ్వనాథ్ గారి స్వర్ణకమలం ఆడిషన్స్‌కి వెళ్లి సెలెక్ట్ అయినా కూడా హీరోయిన్ క్యారెక్టర్ మిస్ అయ్యింది. ఆ టైంలోనే వంశవృక్షం సినిమా హీరోయిన్ ఛాన్స్ కూడా మిస్ కావడంతో.. ఇక మనకి హీరోయిన్ అయ్యే యోగం లేదనుకుని ‘నివురుగప్పిన నిప్పు’ చిత్రంలో కామెడీ రోల్

థ్రిల్లర్ జానర్‌‌లో కొత్త తరహా మూవీ MMOF.. డిఫరెంట్ స్టోరీతో జేడీ చక్రవర్తి హంగామా

Image
ఒకానొక సమయంలో హీరోగా పలు సినిమాలతో ఆకట్టుకొని కాస్త గ్యాప్ ఇచ్చిన విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి ఈ సారి ఓ డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హీరోగా ఓ ట్రెండ్ క్రియేట్ చేసిన ఆయన ఇప్పుడు థ్రిల్లర్ కథాంశంగా తెరకెక్కిన మూవీతో పలకరించారు. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదలైందని, మంచి రెస్పాన్స్ వస్తోందని తెలుపుతూ చిత్ర నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్ ప్రొడక్షన్స్, జెకే క్రియేషన్స్ పతాకాలపై శ్రీమతి అనుశ్రీ సమర్పణలో రాజశేఖర్, ఖాసీంలు ఈ MMOF చిత్రాన్ని నిర్మించారు. ఎన్.ఎస్ సి దర్శకత్వం వహించారు. జేడీ చక్రవర్తి కథానాయకుడగా నటించిన ఈ సినిమాలో థియేటర్ నడుపుకునే ఓ వ్యక్తి ఆ థియేటర్లో అడల్ట్ సినిమాలు నడుపుకుంటూ ఉంటాడు. అయితే థియేటర్‌కి వచ్చిన వాళ్ళు చనిపోతూ ఉంటారు. అసలు వీళ్ళు చనిపోవడానికి, థియేటర్‌కి, ఆ అడల్ట్ సినిమాలకి ఉన్న సంభందం ఏంటి? అనే డిఫరెంట్ కథను ఈ మూవీలో చూపించారట. ఈ సినిమా పోస్టర్, టీజర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. సినిమా అమెజాన్‌లో విడుదల అయిందని.. ప్రేక్షకులు కోరుకునే అన్నీ అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని తప్పకు

Rang De Day 1 Collections: నితిన్- కీర్తి సురేష్ ఇగోకు ఎన్ని డబ్బులొచ్చాయంటే..!

Image
ఇటీవల 'చెక్' సినిమాతో కాస్త నిరాశ చెందిన యంగ్ హీరో నితిన్ నిన్న (మార్చి 26) రొమాంటిక్ లవ్ స్టోరీ 'రంగ్ దే' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సితార ఎంటర్టైన్మైంట్స్ బ్యానర్‌పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. ఇద్దరి మధ్య ఇగోను ప్రధానంగా ఫోకస్ చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా తొలిరోజు చెప్పుకోదగిన కలెక్షన్స్ రాబట్టింది. రిలీజ్‌కు ముందు విడుదలైన అప్‌డేట్స్ మంచి ఓపెనింగ్స్ ఇచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అన్ని ఏరియాల్లోనూ విశేష స్పందన తెచ్చుకుంది. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తొలిరోజుకు గాను 4.65 కోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలయ్యాయి. 23.90 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిపిన రంగ్ దే మూవీ ప్రేక్షకుల అంచనాలను రీచ్ అయ్యిందనే టాక్ మాత్రం వచ్చింది. ఏరియా వైజ్ కలెక్షన్ రిపోర్ట్ చూస్తే.. నైజాం:.1.54 కోట్లు ఈస్ట్ గోదావరి: 52 లక్షలు వెస్ట్ గోదావరి: 31 లక్షలు కృష్ణా: 21 లక్షలు నెల్లూరు: 24 లక్షలు వైజాగ్: 56 లక్షలు గుంటూరు: 67 లక్షలు సీడెడ్: 60 లక్షలు మొత్తంగా చూస్తే 4.65 కోట్ల షేర్ 6.71 కో

Vedam Nagaiah: నటుడు 'వేదం' నాగయ్య కన్నుమూత.. సినీ ప్రముఖుల సంతాపం

Image
సినీ నటుడు, 'వేదం' సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్న నాగయ్య కొద్దిసేపటి క్రితం మరణించారు. గత కొన్ని నెలల క్రితమే నాగయ్య భార్య అనారోగ్యంతో కన్నుమూయడంతో మానసికంగా కృంగిపోయిన ఆయన ఈ రోజు (శనివారం) తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. నాగయ్య మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు తమ తమ సంతాపం తెలుపుతున్నారు. గత కొంతకాలంగా సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో పూట గడవడమే కష్టంగా మారిన నాగయ్యను మా అసోసియేషన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకున్నారు. అయినప్పటికీ భార్య లేని లోటును జీర్ణించుకోలేక పోయిన ఆయన మానసిక బాధతో అనారోగ్యం పాలై గుంటూరు జిల్లా దేచవరంలోని తన నివాసంలో కన్నుమూశారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన 'వేదం' సినిమాలో అల్లు అర్జున్, అనుష్క శెట్టి, మంచు మనోజ్‌లతో పాటు నాగయ్యకి మంచి పేరు వచ్చింది. పల్లెటూరి వృద్ధుని పాత్రలో నటించి ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించారు నాగయ్య. ‘పద్మ మన పైసలు దొరికాయే..నీ బిడ్డ సదువుకుంటాడే’ అంటూ ఆయన చెప్పిన డైలాగ్స్ ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచి ఉంటాయి. ఆ తర్వాత 30కిపైగా చిత్రాల్లో నటించారు నాగయ్య.

16 రోజుల పాటు హవా నడిపించిన 'జాతిరత్నాలు'.. ఇక స్లో అయినట్లేనా..? ఇదీ టోటల్ రిపోర్ట్

Image
కరోనా విలయతాండవంతో విలవిల్లాడిన థియేటర్ల దుమ్ముదులిపారు 'జాతిరత్నాలు'. ఈ గల్లీ పోరగాళ్ల హవాతో థియేటర్లలో పూర్వవైభవం కనిపించడమే గాక వసూళ్ల ప్రవాహం కనిపించింది. తొలి షోతోనే మొదలైన సక్సెస్ టాక్ నిర్మాతలకు లాభాల పంట పండించింది. నిన్నటితో 16 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా ఇప్పుడిప్పుడే స్లో అవుతున్నట్లు కనిపిస్తోంది. మొత్తంగా ఈ 16 రోజుల్లో ఎన్నో రికార్డులను క్రియేట్ చేయడంతో పాటు 25 కోట్ల మేర లాభాలు గడించింది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసిన ఈ సినిమా 15 రోజులకు గాను 36.45 కోట్లు వసూలు చేసి ఏకంగా 25 కోట్లకు పైగా లాభాలను అందుకున్న సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 16 రోజుల్లో 31.13 కోట్ల షేర్ వసూలు చేసిన ‘జాతిరత్నాలు'.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో కలిపి మరో 1.55 కోట్లు, ఓవర్సీస్‌లో 3.96 కోట్లు రాబట్టింది. దీంతో విడుదలైన 16 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 36.64 కోట్లు షేర్‌తో పాటు 60.35 కోట్లు గ్రాస్‌ కలెక్ట్ చేసిన సినిమాగా నిలిచి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. వరుసగా బెస్ట్ కలెక్షన్ రిపోర్ట్స్ సంపాదించిన జాతిరత్నాలు ఇప్పుడు కాస్త

Ram Charan: అప్పుడు అన్నయ్య ఇప్పుడు నువ్వు.. రామ్ చరణ్‌పై నాగబాబు హార్ట్ టచింగ్ కామెంట్స్

Image
మెగా వారసుడు, టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఫొటోలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఈ రోజు (మర్చి 27) చెర్రీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బెస్ట్ విషెస్ పోస్ట్ చేస్తూ పెద్దఎత్తున కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఓ వైపు సెలబ్రిటీలు, మరోవైపు మెగా అభిమాన లోకం చెర్రీకి శుభాకాంక్షలు వెల్లువలా చెబుతుండగా.. అందరిలో ప్రత్యేకం అన్నట్లుగా తన సందేశం పోస్ట్ చేశారు మెగా బ్రదర్ నాగబాబు. రామ్ చరణ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ హార్ట్ టచింగ్ మెసేజ్ ఇచ్చారు. దీంతో పెట్టిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ''రాముడు దేవుడు మాత్రమే కాదు.. అన్నదమ్ముల ప్రేమకు ప్రతిరూపం. తోబుట్టువుల స్నేహానికి నిదర్శనం. మా జెనరేషన్‌లో అన్నయ్య చిరంజీవి రాముడిలా ఉండేవారు. ఈ జెనరేషన్‌లో అన్నదమ్ములకు అండగా ఉంటూ రాముడివయ్యావు రామ్ చరణ్. అన్నయ్య చిరంజీవి పెట్టిన నీ పేరులోని అర్థాన్ని నిలబెట్టావు. హ్యాపీ బర్త్ డే'' అని పేర్కొంటూ నాగబాబు ట్వీట్ చేశారు. రామ్ చరణ్ గొప్పతనాన్ని తెలుపుతూ మెగాబ్రదర్ పెట్టిన ఈ ట్వీట్ మెగా అభిమాన లోకాన్ని ఫిదా చేస్తోంది. నటుడిగానే కాక నిర్మాతగా కూడా రాణిస్తూ నేటితరం హీరోల్లో టాప్ ప

Acharya: ధర్మానికి ధైర్యం తోడైన వేళ.. రామ్ చరణ్ పుట్టినరోజున కొరటాల స్పెషల్ గిఫ్ట్.. చెర్రీ ఎమోషనల్

Image
నేడు (మార్చి 27) మెగా పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులు పెద్దఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. పలు చోట్ల హ్యాపీ బర్త్ డే చెర్రీ అంటూ భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి కేక్స్ కట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తమ అభిమాన హీరోకు సోషల్ మీడియా వేదికగా స్పెషల్ విషెస్ పోస్ట్ చేస్తున్నారు. మరోవైపు టాలీవుడ్ దర్శకనిర్మాతలు మెగా అభిమాన లోకాన్ని ఫిదా చేసేలా చెర్రీ ప్రెజెంట్ మూవీస్ నుంచి సర్‌ప్రైజ్ గిఫ్ట్స్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా కొరటాల శివ '' మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. మొదటిసారి ఈ ఆచార్య సినిమాతోనే చిరంజీవి- రామ్ చరణ్ కలిసి పూర్తి స్థాయిలో తెర పంచుకోబోతున్నారు. ఈ భారీ సినిమా నిర్మాణంలో భాగమవుతూనే 'సిద్ద' అనే కీలకపాత్ర పోషిస్తున్నారు రామ్ చరణ్. ఈ పాత్ర సినిమాను మలుపుతిప్పేదిగా ఉంటుందని సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా మెగా అభిమానులను కనువిందు చేస్తూ 'ఆచార్య' నుంచి తండ్రీ కొడుకులు కలిసి ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు కొరటాల. ఇందులో చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ చేతిలో తుపాకులు పట్టి కనిపించారు. మొత్తానికి ఈ సర్‌ప్రైజింగ్ పోస్టర్

Happy Birthday Ram Charan: మెగా ఫ్యామిలీకి మేజర్ అసెట్.. హ్యాపీ బర్త్ డే మై బాయ్ అంటూ చిరంజీవి ఎమోషనల్ వీడియో

Image
Birthday: 'చిరుత'లా టాలీవుడ్ ఇండస్ట్రీలో దూకి అగ్ర హీరోల్లో ఒకరుగా, మెగా వారసుడిగా సత్తా చాటుతున్నారు రామ్ చరణ్. మొదట స్టార్ కిడ్‌గా బరిలోకి దిగినా కూడా ఆ తర్వాత నటనాపరంగా భేష్ అనిపించుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి మెగా పవర్ స్టార్ అనిపించున్నారు. తన ప్రయాణంలో కొన్ని పరాజయాలు ఎదురైనా ఏ మాత్రం వెనుకడుగేయకుండా మరింత కసిగా తన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకొని తండ్రికి తగ్గ తనయుడిగా మెప్పు పొందుతున్నారు. అందుకే మెగా లోకం చెర్రీ సినిమాలకు నీరాజనం పడుతోంది. నిన్నటితరంలో అంటే క్రేజ్ ఎంతలా ఉండేదో.. నేటితరంలో రామ్ చరణ్ అంటే అంతే క్రేజ్ ఉందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. చిరంజీవి సినిమా అంటే ఫైట్స్, డాన్స్‌లే గుర్తొచ్చేవి. కథకు ఈ రెండూ మేజర్ అసెట్ అయ్యేవి. ఇప్పుడు రామ్ చరణ్ కూడా అదే పంథా కొనసాగిస్తూ ప్రేక్షకుల చేత బెస్ట్ డాన్సర్ అనిపించుకుంటున్నారు. ఎలాంటి పాత్ర అయినా చేయగలనని ఇప్పటికే పలు డిఫరెంట్ రోల్స్ చేసి నిరూపించుకున్న ఆయన మెగా ఫ్యామిలీకి మేజర్ అసెట్ అయ్యారని చెప్పుకోవచ్చు. మెగా వారసుడిగా, మెగా ఫ్యామిలీ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్న రామ్ చరణ్‌ని చూస

ఆవేశంతో ఊగిపోయిన సాయి ధరమ్ తేజ్.. మమ్మల్ని ఆపాలని చూశారు.. రామ్ చరణ్ బర్త్ డే వేడుకలో షాకింగ్ కామెంట్స్

Image
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు ఒకరోజు ముందుగానే హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు మెగా అభిమానులు. రేపు (మార్చి 27) రామ్ చరణ్ బర్త్ డే కావడంతో హైదరాబాద్ శిల్పకళావేదికలో మెగా సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగా మేనల్లుళ్లు , వైష్ణవ్ తేజ్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ కాస్త ఆవేశంగా మాట్లాడారు. ఎప్పుడూ శాంతంగా వివాదాల జోలికిపోకుండా తన పని తాను చూసుకునిపోయే సాయి ధరమ్ తేజ్ తొలిసారి మెగాఫ్యామిలీ హీరోలపై వస్తున్న కామెంట్లపై సీరియస్‌గా స్పందించారు. ‘2004-2005’ టైంలో మెగాస్టార్ బర్త్ డే వేడుకలను తాను చూసినప్పుడు ఈ రేంజ్‌లో మళ్లీ ఏ హీరోకి అయినా బర్త్ డే వేడుకలు జరుగుతాయా? అని అనుకునేవాడిని. కానీ 2021లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. మా బావకి జరిగింది. ఇది ఫ్యాన్స్ వల్లే సాధ్యం అయ్యింది. మా మామయ్య తరువాత ఆ ప్లేస్‌లో అంత ప్రేమను మా చరణ్‌కి ఇస్తున్నారు. చాలా థాంక్స్.. అని మాట్లాడారు. అయితే ఎప్పుడైతే మెగాస్టార్ తరువాత మెగాస్టార్ పవర్ స్టార్ అని సాయి ధరమ్ తేజ్ అన్నారో.. ఇక పవన్ స్టార్ అభిమానులు రెచ్చిపోవడం మొదలుపెట్టారు. సాయి ధరమ్‌ తేజ్‌ని మాట్లాడకుండా చేసి ఎప్పటిలా

నేనిలా తయారవ్వడానికి కారణం మీరే.. రష్మిక మందన కామెంట్స్ వైరల్

Image
ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నారు. 'సుల్తాన్' సినిమాతో కోలీవుడ్‌లో అడుగుపెట్టబోతోన్నారు. కార్తీ హీరోగా రాబోతోన్న ఈ చిత్రంతో మొదటిసారిగా తమిళ ప్రేక్షకులను నేరుగా పలకరించబోతోన్నారు. ఈ క్రమంలో నిన్న విడుదల చేసిన సుల్తాన్ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. రష్మిక లుక్, నటనకు కూడా అందరూ ఫిదా అవుతున్నారు. మామూలుగా ఈ మధ్య రష్మిక వీడియో ఒకటి నెట్టింట్లో తెగ హల్చల్ చేసింది. పొలంలో దిగి.. నాగలి పట్టి దున్నుతున్న వీడియో ఒకటి నెట్టింట్లో హల్చల్ చేసింది. అది ఈ మూవీకి సంబంధించిన వీడియోనే. సుల్తాన్ సినిమాలో రష్మిక.. పల్లెటూరి అమ్మాయిగా సేద్యం చేసే యువతిగా కనిపించనున్నారు. అయితే అలా సినిమా కోసం నిజంగానే మట్టిలో దిగి, నిజంగానే వ్యవసాయం చేయడంతో రష్మికపై అందరూ ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియాలో రష్మిక చేసే అల్లరి చేష్టలు అందరికీ తెలిసిందే. తన ఫ్రెండ్స్, ఫ్యామిలీతో రష్మిక కలిసిందంటే చేసే సందడి అంతా ఇంతా కాదు. వెరైటీ ఫోటో షూట్లు చేయడం, వాటిని అభిమానులతో పంచుకోవడం రష్మికకు సరదా. మామూలుగా అయితే ఈ మధ్య రష్మిక వర్కవుట్లతోనూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. లాక్డౌన్ సమయంలో ఆమె చేసిన వర్కవుట్లు తెగ