Cybercrime Police: పవిత్ర లోకేష్ కేసులో 15 యూట్యూబ్ ఛానళ్లకి పోలీసులు నోటీసులు

Pavitra Lokesh case విచారణలో భాగంగా 15 యూట్యూబ్ ఛానళ్లకి సైబర్ క్రైమ్ పోలీసులు ఈరోజు నోటీసులు జారీ చేశారు. అలానే ఆమెపై అసత్య ప్రచారం చేసిన వెబ్‌సైట్స్‌కి కూడా ఈ నోటీసులు పంపినట్లు పోలీసులు తెలిపారు. మూడు రోజులలోపు విచారణకి హాజరై వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం పవిత్ర లోకేష్ ఫిర్యాదు చేయగా.. గంటల వ్యవధిలోనే పోలీసులు...?

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ