Sai Dharam Tej: సాయిధరమ్ తేజ్ ఉత్తరాంధ్ర పర్యటన.. మూడు దేవాలయాల సందర్శన

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ‘బ్రో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మేనమామ పవన్ కళ్యాణ్‌తో కలిసి ఆయన తొలిసారి తెరను పంచుకోబోతున్నారు. అయితే, సినిమా విడుదలకు ముందు ఆయన ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ