Poonam Kaur: చననపపడ పల లట మనషన కలశ.. వఎససరప పనమ కర టవట.. ఆడసకటనన పవన ఫయనస

వైఎస్ రాజశేఖరరెడ్డి (YS Rajasekhara Reddy) జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) ట్వీట్ చేశారు. అయితే, తెలుగులో చేసిన ఈ ట్వీట్‌లో భయంకరమైన అక్షర దోషాలున్నాయి. దీంతో రెండు రకాలుగా పూనమ్ కౌర్‌ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

Comments