Jeevitha Rajasekhar : జీవిత, రాజశేఖర్‌లకు ఏడాది జైలు శిక్ష.. అల్లు అరవింద్ వేసిన పరువు నష్టం దావాపై కోర్టు తీర్పు

Defamation Case on Jeevitha Rajasekhar జీవిత, రాజశేఖర్‌ల మీద గతంలో అల్లు అరవింద్ పరువునష్టం దావా వేశాడు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో అక్రమాలు జరుగుతున్నాయని, సాధారణ పౌరులు ఇచ్చిన రక్తాన్ని అమ్ముకుంటున్నారని నాడు జీవిత, రాజశేఖర్‌లు కామెంట్లు చేశారు. దీనిపై అల్లు అరవింద్ పరువునష్టం దావా కేసు వేశాడు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ