Sonu Sood: పరిహారం కాదు, శాశ్వత పరిష్కారం కావాలి.. ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సోనూ సూద్

సామాజిక సేవలో ముందుండే నటుడు సోనూ సూద్.. ఒడిశా రైలు ప్రమాద ఘటన విషయంలోనూ అదే కోణంలో స్పందించారు. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లిస్తే సరిపోదని.. వారికి జీవితకాలం ఆదాయం అందే పాలసీలను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ