Odisha Train Accident: ఒడిశా రైలు ప్ర‌మాదం స్పందించిన చిరంజీవి, ఎన్టీఆర్‌, మనోజ్

Odisha Train Accident - Tollywood: శుక్రవారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఈ దుర్ఘ‌ట‌న‌పై సినీ ప్ర‌ముఖులు చిరంజీవి, ఎన్టీఆర్‌, మంచు మ‌నోజ్ వంటి వారు సోష‌ల్ మీడియా ద్వారా త‌మ స్పంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ