చిరంజీవికి ఒక కథ చెప్పా.. నాకు అవకాశం ఇస్తారు: ‘సన్ ఆఫ్ ఇండియా’ డైరెక్టర్ డైమండ్ రత్నబాబు

రచయితగా సక్సెస్ అయిన డైమండ్ రత్నబాబు (Diamond Ratna Babu).. దర్శకుడిగా మారిన తరవాత మాత్రం ఇంకా సరైన విజయాన్ని అందుకోలేదు. ‘బుర్రకథ’ సినిమాతో ఫర్వాలేదనిపించినా.. ‘సన్ ఆఫ్ ఇండియా’తో ఘోరమైన పరాజయాన్ని అందుకున్నారు. దీంతో డైమండ్ రత్నబాబు ట్రోలింగ్‌కు కూడా గురయ్యారు. ఆయన ఇప్పుడు ‘అన్‌స్టాపబుల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా నటించిన ఈ సినిమా జూన్ 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Comments