Actor Naresh: ‘మళ్లీ పెళ్లి’ సినిమాపై కోర్టుకెక్కిన నరేష్ మాజీ భార్య రమ్య!

నటుడు నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటించిన తాజా చిత్రం ‘మళ్లీ పెళ్లి’. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 26న విడుదల కానుంది. ఈ మేరకు మూవీ టీమ్ యాక్టివ్‌గా ప్రమోషన్స్‌‌లో పాల్గొంటోంది. ఈ నేపథ్యంలోనే నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి ‘మళ్లీ పెళ్లి’ సినిమాపై కోర్టును ఆశ్రయించడం హాట్ టాపిక్‌గా మారింది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ