‘లైగర్’ డిజాస్టరని తెలిసీ అగ్రిమెంట్‌ మీద సంతకం చేశా.. రూ.20 కోట్ల నష్టం: వరంగల్ శ్రీను

‘లైగర్’ (Liger) సినిమా డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీనుపై (Warangal Srinu) ఆ సినిమా దర్శకుడు, నిర్మాత పూరీ జగన్నాథ్ కొన్ని నెలల క్రితం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమా పరాజయం నేపథ్యంలో వరంగల్ శ్రీను తనను బెదిరిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించారు పూరీ. అయితే, ఈ విషయంపై తాజాగా గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వరంగల్ శ్రీను స్పందించారు. ఈ విషయంలో కనీసం తనతో పూరీ కానీ, ఛార్మి కానీ మాట్లాడలేదని.. తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాను చాలా బాధపడ్డానని అన్నారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ