Ram Charan: మాల్దీవులు నుంచి తిరిగొచ్చిన రామ్ చరణ్, ఉపాసన.. చెర్రీకి ఎదురెల్లి స్వాగతం చెప్పిన రైమ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఆయన భార్య ఉపాసన (Upasana) మాల్దీవులు విహారయాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ వెకేషన్‌ను ఎంజాయ్ చేసిన ఈ మెగా దంపతులు.. తాజాగా హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. వారికి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వారి పెంపుడు శునకం రైమ్ స్వాగతం పలికింది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ