Manchu Manoj: నాకు సెగగడ్డ వచ్చింది, కొంచెం గోకుతారా.. మీడియా ప్రతినిధులపై మంచు మనోజ్ వెటకారం

మీడియా ప్రతినిధులపై మంచు మనోజ్ (Manchu Manoj) తన పైత్యాన్ని ప్రదర్శించారు. ఇటీవల చర్చనీయాంశంగా మారిన సమస్యలపై స్పష్టత ఇవ్వండి అని అడిగిన మీడియా ప్రతినిధులతో వెటకారంగా మాట్లాడారు మనోజ్. తనకు సెగగడ్డ వచ్చిందని.. అదే రీసెంట్ ఇష్యూ అని వెకిలి నవ్వులు నవ్వుతూ మీడియా ప్రతినిధులను అవమానించే విధంగా మాట్లాడారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ