Dil Raju: గ్రామాల్లో ‘బలగం’ ప్రదర్శనపై కేసు పెట్టిన దిల్ రాజు.. పైసలే ముఖ్యమా?.. నెటిజన్ల కామెంట్స్

ప్రముఖ నిర్మాత దిల్ రాజు వారసులు హన్షిత, హర్షిత్ రెడ్డి నిర్మించిన ‘బలగం’ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. థియేటర్స్‌లో భారీ కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. గ్రామాల్లో ‘బలగం’ మూవీ ప్రదర్శనపై దిల్ రాజు తాజాగా కేస్ ఫైల్ చేశారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ