Mahasena Rajesh: మహాసేన రాజేష్ని ఇంటికి పిలిచిన శ్రీరెడ్డి.. ఊహించని ట్విస్ట్.. APలో ‘మహాశ్రీ’ పార్టీనా.. వామ్మో!!
Sri Reddy On Mahasena Rajesh: మహాసేన రాజేష్ ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పట్లో వైసీపీ పార్టీలో ఉన్న సరిపెల్ల రాజేష్... తనకి పార్టీలో గుర్తింపు లభించకపోవడంతో ఆ పార్టీకి దూరం అయ్యారు. ఆ తరువాత జనసేన పార్టీలోకి వెళ్లడానికి ప్రయత్నించారు. జై మహాసేన.. జై జనసేన అంటూ స్వరం పెంచారు. ఆ తరువాత సైలెంట్గా టీడీపీ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇక శ్రీరెడ్డి అయితే వైసీపీ పార్టీకి వీర విధేయురాలుగా ఉన్నారు. వీళ్లిద్దరి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Comments
Post a Comment