Samantha: సమంత మూవీ నుంచి ఎగ్జైటింగ్ అనౌన్స్మెంట్.. రివీల్ చేయనున్న మేకర్స్
స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్గా ‘యశోద’ మూవీతో హిట్ కొట్టింది. సరోగసీ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్గా మంచి విజయం సాధించింది. దీంతో ఆమె తదుపరి చిత్రం విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ప్రస్తుతం డైరెక్టర్ గుణశేఖర్ దర్శక, నిర్మాతగా సమంత లీడ్ రోల్లో తెరకెక్కించిన ‘శాకుంతలం’ లైన్లోకి వచ్చేసింది. ఇందుకు సంబంధించిన కీలక ప్రకటనను వెలువరించనున్నట్లు తాజాగా ట్విట్టర్లో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్.
Comments
Post a Comment