SSMB 29: మహేష్ - రాజమౌళి మూవీపై క్రేజీ అప్డేట్స్ చెప్పేసిన రైటర్ విజయేంద్ర ప్రసాద్
సూపర్స్టార్ మహేష్ (Mahesh Babu) క్రేజీ ప్రాజెక్ట్స్తో అంచనాలను పెంచేస్తున్నారు. ఆయన అభిమానులే కాదు.. సినీ ప్రేక్షకులు సైతం ఆ సినిమాల కోసం ఎంతో ఎగ్జయిట్మెంట్గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ తన 28వ చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. తర్వాత 29వ చిత్రాన్ని రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ సినిమాపై అనౌన్స్మెంట్ ముందు నుంచే అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా రైటర్ విజయేంద్ర ప్రసాద్ మహేష్, జక్కన్న మూవీపై ఇంట్రెస్టింగ్..
Comments
Post a Comment