Nandamuri Balakrishna ఒకసారి ఓకే చెప్పారంటే.. ఇక అంతే!: రైటర్ సాయిమాధవ్‌ బుర్రా

Veera Simha Reddy మూవీ సంక్రాంతికి రిలీజ్‌కాబోతోంది. ఇప్పటికే ఒకసారి బాలయ్య సినిమాకి పనిచేసిన సాయిమాధవ్ బుర్రా.. ఈ సినిమాకి డైలాగ్ రైటర్‌గా పనిచేశారు. దాదాపు రెండు నెలలు ఈ మూవీ కోసం సమయం తీసుకున్నానని చెప్పుకొచ్చిన ఈ బిజీ రైటర్.. మూవీలో ఒక బలమైన ఎమోషన్ దాగి ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం సాయిమాధవ్ బుర్రా చేతిలో మూడు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ముగ్గురూ టాప్ హీరోలే కావడం విశేషం.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ