Manchu Vishnu పెట్టిన అమ్మాయి వెళ్లిపోయాక.. నన్ను పట్టించుకోలేదు: పావలా శ్యామల

Pavala Syamala కి సాయం చేస్తానని గతంలో చెప్పిన కరాటే కళ్యాణి తన ఇంటికి వచ్చి చీదరించుకుందట. అలానే మా ప్రెసిడెంట్ మంచు విష్ణు తొలుత సాయం కోసం ఓ అమ్మాయిని పెట్టినా ఆ తర్వాత పట్టించుకోవడం మానేశాడని పావలా శ్యామల ఆరోపించింది. తెలుగులో దాదాపు 300కి పైగా సినిమాల్లో చేసిన ఈమె ఇప్పుడు ఓ అనాథ ఆశ్రమంలో కూతురుతో కలిసి జీవనం వెళ్లదీస్తోంది. కనీసం మందులు కొనేందుకు కూడా డబ్బులు లేవట.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ