‘జై బాలయ్య’ పాటపాడిన కరీముల్లా కర్నూలు బిడ్డ.. ఘనంగా సన్మానం

నటసింహా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తోన్న ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) సినిమా నుంచి విడుదలైన ‘జై బాలయ్య’ పాటకు అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ పాట ద్వారా తమకు మళ్లీ వింటేజ్ బాలయ్యను చూపించారని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇక రాయలసీమలోని అభిమానులు అయితే సంబరాలు చేసుకుంటున్నారు. ఈ పాట పాడిన గాయకుడు కరీముల్లాకు కర్నూలులో సన్మానం కూడా చేశారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ