యూట్యూబ్ ఛానెళ్ల వెనుక రమ్య రఘుపతి.. నరేష్ భార్యపై పవిత్రా లోకేష్ ఫిర్యాదు
యూట్యూబ్లో తనపై అభ్యంతరక వీడియోలు, ట్రోల్స్ పెడుతోన్నవారిపై నటి పవిత్రా లోకేష్ (Pavitra Lokesh) సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ ఫిర్యాదులో నరేష్ భార్య రమ్య రఘుపతి పేరును పవిత్రా లోకేష్ పేర్కొన్నట్టు ఏసీపీ ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. తనపై అభ్యంతరకర వీడియోలు పోస్ట్ చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తోన్న యూట్యూబ్ ఛానెళ్ల వెనుకు రమ్య రఘుపతి ఉన్నారని పవిత్రా లోకేష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు.
Comments
Post a Comment