రవితేజ నిర్మాతగా ‘మట్టి కుస్తీ’.. ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన మాస్ మహారాజా
తమిళ హీరో విష్ణు విశాల్ నటించిన ‘మట్టి కుస్తీ’ ఫస్ట్ లుక్ను మాస్ మహారాజా రవితేజ విడుదల చేశారు. ఈ సినిమాను విష్ణు విశాల్తో కలిసి రవితేజ నిర్మిస్తున్నారు. రెజ్లింగ్ నేపథ్యంలో సాగే సినిమా ‘మట్టి కుస్తీ’. గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. ఫస్ట్ లుక్ పోస్టర్లో విష్ణు విశాల్ బరిలోకి దిగుతున్న రెజ్లర్గా కనిపించారు. టైటిల్కు తగ్గట్టుగా చేతిని ఇసుకలో ముంచి తీస్తున్నట్టు విష్ణు విశాల్ లుక్ ఉంది. ఈ సినిమాకు చెల్ల అయ్యావు దర్శకత్వం వహిస్తున్నారు.
Comments
Post a Comment