పుణ్యకోటి రాయబారిగా కిచ్చా సుదీప్.. 31 ఆవులను దత్తత తీసుకుంటున్న హీరో

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) ఒక పుణ్యకార్యంలో భాగస్వామి అయ్యారు. కర్ణాటక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘పుణ్యకోటి దత్తు యోజన’ కార్యక్రమంలో కిచ్చా సుదీప్ పాలుపంచుకుంటున్నారు. ఈ పథకానికి ఆయన అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ కిచ్చా సుదీప్ ట్వీట్ చేశారు. తాను 31 ఆవులను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. కర్ణాటకలోని ఒక్కో జిల్లా నుంచి ఒక్కో ఆవును ఆయన దత్తత తీసుకోనున్నారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ