Manchu Vishnu: ‘జిన్నా’కు ఊహించని కష్టాలు.. ‘మా’ ప్రెసిడెంట్కే చుక్కలు!!
మంచు విష్ణు నుంచి వస్తున్న తాజా చిత్రం జిన్నా. నయా డైరెక్టర్ ఈశాన్ సూర్య ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. దీపావళికి జిన్నా మూవీ రిలీజ్ కానుంది. టీజర్, ట్రైలర్ లు బాగుండడంతో, ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచానాలు ఏర్పడ్డాయి. పాయల్ రాజ్ పుత్, సన్ని లియోన్ ఇద్దరూ ఈ చిత్రంలో ఉండడంతో.. జిన్నాకు బి, సి సెంటర్లలో తిరుగే ఉండదని మేకర్స్ భావిస్తున్నారు. అయితే రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్న టైమ్ లో జిన్నా మూవీకి కొత్త కష్టాలు ఎదురవుతున్నాయని సమాచారం.
Comments
Post a Comment