Kantara Controversy: ‘కాంతార’ మేకర్స్‌కి షాకిచ్చిన కోర్టు.. నోటీసులు జారీ

Thaikkudam Bridge: కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘కాంతార’ (Kantara). రెండు వందల కోట్ల రూపాయల వసూళ్లను దాటి వెళుతున్న ఆ సినిమా రీసెంట్‌గా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ‘వరాహ రూపం’ అనే పాటను తమ నుంచి కాపీ కొట్టారిన తాయిక్కుడమ్ బ్రిడ్జ్ (Thaikkudam Bridge) అనే మ్యూజిక్ ట్రూప్ ఆరోపణలు చేసింది. అనుమతి తీసుకోకుండా పాటను తీసుకోవటం వారు కోర్టు కెక్కారు. కేసుని పరిశీలించిన కోజికోడ్ సెషన్స్ కోర్టు..

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ