ఆ నిర్మాత నన్ను మోసం చేశాడు.. హీరో శర్వానంద్ సెన్సేషనల్ కామెంట్స్
శర్వానంద్ (Sharwanand) కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (Oke Oka Jeevitham).సెప్టెంబర్ 9న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్లో హీరో శర్వానంద్ బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించిన ఇంటర్వ్యూలో ఆయన ఓ ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే ఈ యువ హీరో ఓ నిర్మాతపై ఆరోపణలు చేయడం హాట్ టాపిక్గా మారింది. అసలేం జరిగింది. ఎందుకు శర్వానంద్ సదరు నిర్మాతపై ఆరోపణలు చేశాడనే వివరాల్లోకి వెళితే..
Comments
Post a Comment