Tollywood : సినీ కార్మికుల‌తో నిర్మాత‌ల‌ చ‌ర్చ‌లు స‌ఫ‌లం.. కీలక నిర్ణయం

టాలీవుడ్ (Tollywood) ఇండ‌స్ట్రీలోని సినీ కార్మికులు (Cine Workers) వేత‌నాలు పెంచాల‌ని కోరుతూ స‌మ్మె ప్ర‌క‌టించారు. దీంతో బుధ‌వారం అన్ని షూటింగ్స్ ఆగిపోయాయి. ఈ నేప‌థ్యంలో ఇరు వ‌ర్గాల‌కు చెందిన కీల‌క‌మైన వ్య‌క్తులు తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మినిష్ట‌ర్ త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్‌ను ప్ర‌త్యేకంగా క‌లిశారు. అనంత‌రం కో ఆర్టినేష‌న్ క‌మిటీ శాల‌రీల‌ను నిర్ణ‌యిస్తుంద‌ని. ఈ క‌మిటీకి దిల్ రాజు అధ్య‌క్ష‌త వ‌హిస్తార‌ని నిర్మాత సి.క‌ళ్యాణ్ తెలిపారు. మరి రేపటి మీటింగ్‌లో...

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ