‘మనసంతా నువ్వే’ని భూమిక .. ‘ఒక్కడు’ని రీమాసేన్ రిజెక్ట్ చేశారు : MS Raju

Bhumika Chawla - Reema Sen : తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో సెన్సేష‌న‌ల్ హిట్స్ సాధించిన సినిమాల లిస్టులో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు (Mahesh Babu) నిర్మించిన ఒక్క‌డు (Okkadu).. దివంగ‌త హీరో ఉద‌య్ కిర‌ణ్ న‌టించిన మ‌న‌సంతా నువ్వే (Manasantha Nuvve)త‌ప్ప‌కుండా ఉంటాయి. ఈ రెండు సినిమాల‌ను సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత ఎం.ఎస్‌.రాజు (MS Raju) నిర్మించారు. నిజానికి ఈ రెండు సినిమాల‌కు సంబంధించిన హీరోయిన్స్‌ను ఎంపిక చేసే క్ర‌మంలో జ‌రిగిన ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నాన్ని రీసెంట్ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న చెప్పుకొచ్చారు.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ