Mahesh Babu : ‘సర్కారు వారి పాట’కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..అందుకే 10 రోజుల పాటు

మ‌హేష్ తాజా చిత్రం స‌ర్కారు వారి పాట సినిమా టికెట్ ధ‌ర‌ల‌ను రూ.45 మేర‌కు పెంచుకోవ‌చ్చున‌ని ఏపీ ప్ర‌భుత్వం తెలియ‌జేస్తూ ఆర్డ‌ర్ జారీ చేసింది. ఈ చిత్రానికి ప‌ర‌శురామ్ ద‌ర్శ‌కుడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించింది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ