సమ్మర్ స్పెషల్.. అందుకే అలా మొత్తం ఫ్రీగా వదిలేశావా?.. పూజా హెగ్డే క్లీ వేజ్ షోపై నెటిజన్ల సెటైర్లు!

ప్రస్తుతం క్వారంటైన్‌కు పరిమితమైన సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ వచ్చిందంటూ గత వారం ఈ బుట్టబొమ్మ ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు.ఇక ఆమె అభిమానులు తెగ ఆందోళన చెందారు. త్వరగా కోలుకోవాలంటూ విష్ చేశారు.అయితే ఈ భామ క్వారంటైన్‌లో ఉంటూనే సెగలు రేపుతోన్నట్టు కనిపిస్తోంది. తాజాగా పూజా హెగ్డే షేర్ చేసిన ఓ ఫోటో నెట్టింట్లో మంటలు పుట్టిస్తోంది. కొన్ని స్వల్ప లక్షణాలు కనిపించాయి. పరీక్ష చేయించుకుంటే కరోనా పాజిటివ్ అని తేలింది. గత రెండు మూడు రోజులుగా నన్ను కలిసిన వారంతా కూడా పరీక్షలు చేయించుకోండి.. అందరూ జాగ్రత్తగా ఉండండి.. ఇంట్లోనే ఉంటూ సురక్షితంగా ఉండండి అని పూజా హెగ్డే గత వారం ఓ పోస్ట్ చేశారు. ఇక పూజా హెగ్డే అప్పటి నుంచి స్వీయ నిర్భంధంలోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. యోగా, ప్రాణాయామం ఎలా చేయాలి.. అది కరోనా నుంచి ఎలా కాపాడుతుందనే విషయాన్ని తన ఫాలోవర్లకు వివరించారు. ఇక నిన్న అల్లు అర్జున్ తనకు కరోనా పాజిటివ్ వచ్చిందనే విషయాన్ని ప్రకటించారు. ఈ క్రమంలో పూజా హెగ్డే ఓ సెటైర్ వేశారు. అమూల్యకు కంపెనీ ఇచ్చేందుకు బంటు కూడా వచ్చాడు అని అల వైకుంఠపురములో సినిమాలోని పాత్రలను గుర్తుకు చేసుకున్నారు పూజా హెగ్డే. అయితే తాజాగా పూజా హెగ్డే నెట్టింట్లో అగ్గి రాజేస్తున్నారు. హాట్ ఫోటోతో నానా రచ్చ చేస్తున్నారు. కరోనా వచ్చి బాధపడుతుందని అంతా అనుకుంటూ ఉంటే ఇలా ఒక్కసారిగా కనిపించి ఆశ్చర్యపరిచారు. క్లీవేజ్ షోలో ఇప్పుడు పూజా హెగ్డే సందడి చేస్తున్నారు. ఆమె షేర్ చేసిన ఫోటోలపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. సమ్మర్ అని గాలి తగలాలి అని అలా ఫ్రీగా వదిలేశావా? అంటూ కౌంటర్లు వేస్తున్నారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ