చిరంజీవి ఫోన్ చేసి ‘వస్తావా’ అన్నాడు: పాపులారిటీ కోసం ఆంటీ వాగుడు

సొంత టాలెంట్‌తో కాకుండా ఎలాగోలా పాపులర్ అవ్వాలని చూస్తున్నవారే ఇప్పుడు ఎక్కువ అవుతున్నారు. పెద్ద సెలబ్రిటీల గురించి ఇంటర్వ్యూలు ఇచ్చేసి పిచ్చి వాగుడు వాగుతూ ఉంటారు. వారు పట్టించుకోనంత వరకు ఏదైనా సరదాగానే ఉంటుంది. కానీ వాళ్లు సీరియస్ అయ్యారంటే అడ్రెస్ లేకుండాపోతారు. ఇప్పుడు లోకులు కాకులు ఆంటీ ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ పిచ్చి వాగుడు వాగేసింది. ఏకంగా మెగాస్టార్ , దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. ‘‘నాకు చాలా పాపులారిటీ ఉంది. హీరో రవితేజ నాకు తమ్ముడులాంటివాడు. ఓసారి మా ఇంటికి వస్తే చాయ్ ఇచ్చినా. తాగను అన్నాడు. తాగుబే అన్నాను. తమ్ముడు కాబట్టి అలా అనేసాను. మహేష్ బాబు, విజయ్ దేవరకొండ కూడా ఫోన్లు చేస్తుంటారు. మొన్న మహేష్, విజయ్ ఫోన్లు చేసి నేను వారి సినిమాలకు పబ్లిసిటీ ఇవ్వడంలేదని ఫీలయ్యారు. నాకు చిరంజీవి అంటే చాలా ఇష్టం. వాళ్ల కొడుకు రామ్ చరణ్ నన్ను అత్త అని పిలుస్తాడు. అంటే నాకు చిరంజీవి అన్నయ్యే కదా. ఓసారి నేను బస్సులో వెళ్తుంటే నాకు ఓ ఫోన్ వచ్చింది. ‘నేను చిరంజీవిని వస్తావా’ అన్నాడు. నువ్వు ఫోన్ పెట్రా అన్నాను" READ ALSO: " చిరంజీవి నన్ను అలా అనడం ఎంత తప్పు. నేను చాలా బాధపడ్డాను. చాలా ఏడ్చాను. అంతేకాదు పూరీ జగన్నాథ్ కూడా ఫోన్ చేసి ఇలాగే మాట్లాడతాడు. పెళ్లాం దగ్గరలేనిది, పక్కింటిదాని దగ్గర ఏముంటది చెప్పండి. నాకు చాలా మంది లవ్ చేస్తుంటారు. నాకూ ఓ తోడు కావాలని ఉంది. నాకు నాగార్జునని పెళ్లి చేసుకోవాలని ఉంది. కానీ ఏం లాభం ఆయనకు పెళ్లైపోయింది. నాకు ఆయన కోడలు సమంత కూడా ఫోన్ చేస్తుంటుంది. అత్తా బాగున్నావా అని అడుగుతుంది. నా ఇంటర్వ్యూలు చూస్తుంటావా అని అడుగుతూ ఉంటుంది’’ అంటూ పిచ్చి పిచ్చిగా వాగేసింది ఆంటీ. READ ALSO:


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ