అలసిన మహేష్.. ఫ్యామిలీతో మరో హాలీడే ట్రిప్
పారిస్ ట్రిప్ సమయంలో మహేష్, నమ్రత ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అప్పట్లో అవి విపరీతంగా వైరల్ అయ్యాయి. ప్రస్తుత ట్రిప్కు సంబంధించిన ఫొటోలను కూడా వీళ్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.పారిస్ ట్రిప్ సమయంలో మహేష్, నమ్రత ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అప్పట్లో అవి విపరీతంగా వైరల్ అయ్యాయి. ప్రస్తుత ట్రిప్కు సంబంధించిన ఫొటోలను కూడా వీళ్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Comments
Post a Comment