పీపుల్స్ స్టార్ కోసం వస్తోన్న మెగాస్టార్.. చీఫ్ గెస్ట్గా చిరంజీవి
ఆర్.నారాయణమూర్తి నటించి స్వీయ దర్శకత్వంలో స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’. ఈ చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. మంగళవారం ఈ సినిమా ఆడియోను విడుదల చేయబోతున్నారు.ఆర్.నారాయణమూర్తి నటించి స్వీయ దర్శకత్వంలో స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’. ఈ చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. మంగళవారం ఈ సినిమా ఆడియోను విడుదల చేయబోతున్నారు.
Comments
Post a Comment