Women Harassment In Tollywood: ఫలించిన శ్రీరెడ్డి పోరాటం.. వేధింపులపై జీవో జారీ

సినిమా,టివి పరిశ్రమలో మహిళా ఆర్టిస్టుల మీద లైంగిక వేధింపులపై 25 మందితో కమిటీని నియమించిన తెలంగాణా ప్రభుత్వం. సినీ నటి సుప్రియ, యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందిని రెడ్డిలను ఈ కమిటీలో కీలక సభ్యులుగా చేర్చింది తెలంగాణ ప్రభుత్వం. సినిమా,టివి పరిశ్రమలో మహిళా ఆర్టిస్టుల మీద లైంగిక వేధింపులపై 25 మందితో కమిటీని నియమించిన తెలంగాణా ప్రభుత్వం. సినీ నటి సుప్రియ, యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందిని రెడ్డిలను ఈ కమిటీలో కీలక సభ్యులుగా చేర్చింది తెలంగాణ ప్రభుత్వం.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ