ఇది పిరికిపందల చర్య.. మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్

శ్రీలంకలో ఎనిమిదిచోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 290 మందికి పైగా చనిపోయారు. మరో 500 మంది చావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్నారు. ఆదివారం నాడు (నిన్న) జరిగిన ఈ దారుణ ఘటనతో ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది. శ్రీలంకలో ఎనిమిదిచోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 290 మందికి పైగా చనిపోయారు. మరో 500 మంది చావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్నారు. ఆదివారం నాడు (నిన్న) జరిగిన ఈ దారుణ ఘటనతో ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది.

Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ