రాసిపెట్టుకోండి.. లోకేష్ ఓడిపోతాడు, ఒక్కమంత్రి గెలవడు : కమెడియన్ పృథ్వీ
టీడీపీలో ఉన్న 18 మంది మినిష్టర్లలో ఎవడూ గెలివడు. నేను మాట ఇస్తున్నా.. ఇది రాసిపెట్టుకోండి. ఎలక్షన్స్ తరువాత నన్ను అడగండి. ఒక్క మంత్రి కూడా గెలవడు. ఇది నర్మగర్భం. మొన్న టీడీపీ వాళ్లు ఢిల్లీ వచ్చారు. వాళ్ల ఫేస్లు చూడండి. టీడీపీలో ఉన్న 18 మంది మినిష్టర్లలో ఎవడూ గెలివడు. నేను మాట ఇస్తున్నా.. ఇది రాసిపెట్టుకోండి. ఎలక్షన్స్ తరువాత నన్ను అడగండి. ఒక్క మంత్రి కూడా గెలవడు. ఇది నర్మగర్భం. మొన్న టీడీపీ వాళ్లు ఢిల్లీ వచ్చారు. వాళ్ల ఫేస్లు చూడండి.
Comments
Post a Comment