మీ త్యాగాలు ఊరికేపోవు.. ఉగ్రదాడిపై టాలీవుడ్ స్టార్లు
అల్లు అర్జున్, నాని, మంచు మనోజ్, అల్లు శిరీష్, నిఖిల్ సిద్ధార్థ్, కోన వెంకట్, రకుల్ ప్రీత్ సింగ్, తాప్సి తదితరులు ట్విట్టర్ ద్వారా జవాన్ల మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ బాధను వర్ణించడానికి మాటలు సరిపోవని, వీరజవానుల త్యాగాలు ఊరికేపోవని అంటున్నారు.అల్లు అర్జున్, నాని, మంచు మనోజ్, అల్లు శిరీష్, నిఖిల్ సిద్ధార్థ్, కోన వెంకట్, రకుల్ ప్రీత్ సింగ్, తాప్సి తదితరులు ట్విట్టర్ ద్వారా జవాన్ల మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ బాధను వర్ణించడానికి మాటలు సరిపోవని, వీరజవానుల త్యాగాలు ఊరికేపోవని అంటున్నారు.
Comments
Post a Comment