Padi Padi Leche Manasu: ప్రీ రిలీజ్ బిజినెస్లో వరుణ్ తేజ్ను దాటేసిన శర్వానంద్
ఒకే రోజు మూడు సినిమాలు బాక్సాఫీస్ బరిలో నిలుస్తుండటంతో టాలీవుడ్లో సినిమా సందడి మొదలైంది. వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’.. శర్వానంద్ ‘పడి పడి లేచె మనసు’ చిత్రాలతో పాటు.. కన్నడ స్టార్ యాష్ ‘కేజీఎఫ్’ మూవీ కూడా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఒకే రోజు మూడు సినిమాలు బాక్సాఫీస్ బరిలో నిలుస్తుండటంతో టాలీవుడ్లో సినిమా సందడి మొదలైంది. వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’.. శర్వానంద్ ‘పడి పడి లేచె మనసు’ చిత్రాలతో పాటు.. కన్నడ స్టార్ యాష్ ‘కేజీఎఫ్’ మూవీ కూడా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
Comments
Post a Comment